Home / PM Narendra Modi
PM Modi to visit three state on June 20 and 21 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20, 21 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఏపీలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని హాజరవుతున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ […]
Pakistan Stands on Kneel said by PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత దేశ ప్రజలంతా గర్వపడుతున్నారన్నారు. మన త్రివిధ దళాలు చక్రవ్యూహాలతో శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని కొనియాడారు. భారత్లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు ముక్కలు చేశామన్నారు. ఉగ్రవాదులు 22 నిమిషాల్లో నరమేధం సృష్టించారన్నారు. […]
PM Narendra Modi Greetings to Neeraj Chopra New Record In Javelin Throw: జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. దోహా డైమండ్ లీగ్లో సత్తా చాటి చరిత్ర సృష్టించాడు. దోహా వేదికగా జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో భాగంగా నీరజ్ చోప్రా మొదటిసారి 90.23 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అతని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. అంతకుముందు నీరజ్ చోప్రా 89.94 మీటర్లు మాత్రమే […]
Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్తాన్ ను తగిన బదులు ఇస్తామని చెప్తూనే ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య, పరస్పర సంబంధాలను తెంచుకుంది. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టుల పనులను వేదిక నుంచి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి’ […]
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నారు. అలగే సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందుకు సంబంధించి నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని టూర్ కోసం సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీస్తున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు అమరావతిలో ప్రధాని సభ […]
PM Narendra Modi says india Will Be $5 Trillion Economy: దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ స్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై జరిగిన వెబినార్లో మోదీ ప్రసగించారు. ప్రధానంగా అందరిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం, ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేలా ప్రోత్సాహం అందించాలన్నారు. ఉద్యోగాలు సృష్టించడం, ఆర్థిక వృద్ధి పెంచేందుకు ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, కొత్త […]