Home / Janasena leaders
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు ప్రైవేట్ సైన్యం సిద్దంగా ఉందంటూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసైనికుడు గరికపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వాటికి బేరం పెడుతోందని ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఆరోపించారు.
Mahasena Rajesh : మహాసేన రాజేష్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని
దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లా దువ్వాంగలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మైనింగ్ పై అధికారులను జనసేన నేతలు ప్రశ్నించగా దానికి అధికారులు కటువుగా సమాధానం ఇచ్చారు. దానితో ఒకానొక సందర్భంలో మైనింగ్ అధికారులకు జనసేన నేతలకు ఘర్షణ చోటుచేసుకుంది.
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
ఇటీవల విశాఖలో జనసేనాని పర్యటన సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలతో పలువురు జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారంతా ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు ఎక్కవయ్యాయని వాటిని ప్రశ్నించడానికి విశాఖకు వచ్చిన జనసేనాని స్వాగతించడం తమ కర్తవ్యంగా భావించి ఎయిర్ పోర్టుకు చేరుకున్నామని.. దానిని జీర్ణించుకోలేని ఈ కుటిల ప్రభుత్వం తమను జైలుపాలు చేసిందని జనసైనికులు ఆరోపించారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.
జనసైనికులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది.