Home / CM Revanth Reddy
CM Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని సీఎంఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కోనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. అలాగే కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి.. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికిక్కడే పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి ఉమ్మడి […]
KTR Challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణల్లో నిజం లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. శుక్రవారంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత […]
తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్లో జరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్రెడ్డి ప్రసంగించారు.
ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందాలని ఈ మేరకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసారు. టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టు సభ్యుడయిన సిరాజ్ను రేవంత్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.
దీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఇవాళ భేటీ కాబోతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలత కూడిన వినతిపత్రాన్ని సమర్పించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రధానిని కోరారు.
హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.