Home / CM Revanth Reddy
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]
Harish Rao Press Meet in Praja Bhavan: డబుల్ టంగ్ లీడర్ చాలా డేంజర్ అని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో ఎన్నో మాటలు మార్చారన్నారు. రెండు నాల్కల ధోరణి ప్రమాదమని హరీష్ రావు అన్నారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు […]
CM Revanth Reddy says Rythu Bharosa to Farmers After Sankranti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, ఉచిత రైతు బీమా, సన్నాలకు బోనస్ వంటివి అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మేలు చూసి ఓర్వలేకనే విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో […]
CM Revanth Reddy speech in the Praja Palana Vijayostsavalu at Mahabubnagar: రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్లో పడవద్దని అన్నారు. నల్లమల బిడ్డగా అభివృద్ధిని అడ్డుకునే శక్తుల మీద పోరాటం చేస్తానని శపథం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్2లో నిర్వహించిన రైతు పండగ సభలో సీఎం ప్రసంగించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. […]
Congress Working Committee met in Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై చర్చింనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. […]
CM Revanth Reddy fire on Food poisoning: గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులకు చెప్పారు. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేసేందుకు కొంతమంది […]
Ex Minister Harish Rao Sensational Comments On CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా అని సీఎంను ప్రశ్నించారు. ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు […]
Prajapalana Celebrations Review by CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం దీనిపై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమిటనేది వివరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని […]
CM Revanth Reddy’s order to hold an Farmers Awareness Conference in mahaboobnagar: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్లో ఈ నెల 30న జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. శనివారం సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావుతో కలిసి వ్యవసాయ శాఖపై సమీక్ష […]
TTD Chairman BR Naidu meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా, ఇటీవల టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]