Home / CM Revanth Reddy
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు విషయంలో కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, […]
Tungaturthi congress MLA Samelu Insulted to Telangana CM: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఆయనను సీఎంగా ఎవరూ కూడా గుర్తించలేదనే వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్లో హీరో మరచిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెలరోజుల పాటు వార్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే, ఇది జరిగిన కొద్ది […]
CM Revanth Reddy : ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతీ సీఎంకు ఒక బ్రాండ్ ఉందని, తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ది, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, ఆరోగ్య శ్రీని […]
CM Revanth Reddy Having Lunch at Sanna Biyyam Beneficiary House at Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుడి ఇంట్లో భోజనం చేశారు. అనంతరం ఆ కుటుంబసభ్యుల కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఎస్ శాంతికుమారి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మొదటి నుంచి రాష్ట్రంలోని లబ్ధిదారులకు 6 […]
CM Revanth Reddy to Attend Bhadrachalam Sri Sita Rama Kalyanam: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. కాగా, సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతతో కలిసి స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ […]
CM Revanth Reddy Review Meeting with Ministers on Kancha Gachibowli Land Cases: హైదరాబాద్ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తున్న ఫేక్ వీడియోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారన్నారు. ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరాలని అధికారలను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఫేక్ […]
State Chief Information Commissioner : స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు సహచర కమిషనర్ల నియామకాలను పూర్తిచేసేందుకు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో పూర్తైంది. ఇప్పటికే కొత్త కమిషన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా నియామకంపై పాలనాపరమైన సమస్యలు నెలకొనడంతో ప్రకియ వాయిదా వేస్తూ వస్తున్నారు. కొత్త కమిషన్ నియామకంలో జాప్యంపై […]
CM Revanth Reddy Sentational Comments BC Poru Garjana In Delhi: రిజర్వేషన్ల విషయంలో బీసీలు గొంతు వినిపించాలని, అవసరమైతే ధర్మయుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కోర్టులు సైతం స్పష్టంగా చెప్పాయన్నారు. జనాభా తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని […]
Renu Desai request to CM Revanth Reddy to HCU incident: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ భూములు హెచ్సీయూకి చెందినవ అని, ఈ భూములను వేలం వేయవద్దంటూ విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయితే విద్యార్థులు ప్రతపక్షాలు బీఆర్ఎస్, బీజీపీతో పాటు బీజేవైఎం, సీపీఎం, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఈ విషయంపై నటి రేణుదేశాయ్ […]
Revanth Reddy : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించిట్లు తెలుస్తోంది. ఆ 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ప్రభుత్వం నిన్న […]