Home / CM Revanth Reddy
Rahul Gandhi : చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్లో అగ్నిప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆరా తీశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా లోక్సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ […]
17 Killed Fire Accident in Hyderabad CM Revanth Reddy Enquiry: హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. అయితే 8 మంది మృతి చెందిన అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో ఓకే కుటుంబ సభ్యులు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ భరోసా కల్పించారు. స్థానిక కుటుంబాలతో ఫోన్లో సీఎం […]
Telangana: మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణ గురించి వస్తున్న ప్రచారంపై స్పందించారు. కాగా తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 12 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మిగిలిన 6 స్థానాలను భర్తీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రయత్నాలు చేసింది. అయినా ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక […]
CM Revanth Reddy : మహిళలే దేశానికి ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటిమంది మహిళలు కోటీశ్వరులు […]
CM Revanth Reddy Commnets in Review of Electricity Department: ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని, భవిష్యత్లో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారనుందని సీఎం తెలిపారు. ఈ మేరకు విద్యుత్ టవర్లు, లైన్లు స్తంభాలు కనిపించకూడదని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా పూర్తిగా అండర్ గ్రౌండ్లోనే […]
Kaleshwaram: తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి జ్ఞాన సరస్వతీ పుష్కర ఘాట్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈనెల 26 వరకు […]
BRS Working President KTR : రేవంత్రెడ్డి హయాంలో అధికారులు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. రేవంత్రెడ్డి వ్యవహారంతో అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించిందని ఆమె గుర్తుచేశారు. కంచ గచ్చిబౌలి భూమిని అమ్మడానికి రూ.10వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. పచ్చదనాన్ని నాశనం చేయటానికి బుల్డోజర్లను మోహరించడం పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. రేవంత్రెడ్డి సర్కారు సుప్రీం తీసుకునే చర్యలకు సిద్ధంగా […]
BRS Party Fire on Congress Government about miss world contestants issue: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 20 దేశాలకు చెందిన అందాల భామలు వరంగల్ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అయితే వీరంతా తెలంగాణ సంప్రదాయంలో భాగంగా కట్టు, బొట్టుతో వచ్చారు. అయితే గుడిలోకి వెళ్లే సమయంలో కాళ్లు కడుక్కునేందుకు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ […]
CM Revanth Reddy : ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన […]
TGSRTC Runs Special Buses: ప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వరంలో రేపటి నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకుగాను తెలంగాణ నుంచే కాక ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్టు సమాచారం. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతోపాటు.. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. దేవగురువు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశంతో సరస్వతి […]