Home / CM Revanth Reddy
Former Minister Harish Rao Comments On Congress Government: నీళ్ల విలువ తెలియని నాయకులు రాష్ట్రంలో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయకపోతే రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హెచ్చరించారు. ఇవాళ హరీశ్రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిరోజూ ఏ నదిలో ఎంత […]
New Delhi: సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. అలాగే మెట్రో […]
KTR Challenge To CM Revanth: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకునేందుకు చర్చ పెడదాం రావాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. జులై 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని తెలిపారు. 72 గంటలు సమయం ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలి. రైతులకు […]
Primary Schools: పాఠశాల విద్యాశాఖ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యకు ప్రాధ్యాన్యమిస్తూ విద్యార్థులను అత్యున్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 20 మంది విద్యార్థులు ఉంటే.. ఆ ఏరియాలో ప్రభుత్వ పాఠశాల లేకపోతే వెంటనే ప్రైమరీ స్కూల్ ప్రారంభించాలని ఆదేశించారు. మొదటి విడతలో పట్టణ ప్రాంతాల్లో 94, గ్రామీణ ప్రాంతాల్లో 63 ప్రైమరీ స్కూల్స్ వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. […]
CM Revanth Reddy Challenges KCR, Modi, Kishan Reddy: మూడు రంగుల జెండాచేతబూని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని, కాంగ్రెస్ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారని, కానీ పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తూ అపోహలను పటాపంచలు చేశారన్నారు. జనగణనతో […]
CM Revanth Reddy: గాంధీభవన్లో శుక్రవారం టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని వివరించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, పార్టీ జిల్లా […]
CM Review On Education Department: రాష్ట్రంలో పదో తరగతి పాసైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులు.. ఇంటర్ లో మాత్రం ఆ సంఖ్య గణనీయంగా పడిపోతోందని అన్నారు. ఈ మేరకు విద్యాశాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ చాలా కీలకమైన దశ అన్నారు. వారికి సరైన మార్గదర్శనం […]
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అద:పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రగతిభవన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన […]
Banakacharla Project: రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాభవన్లో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిహక్కుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, హరీశ్రావుల వద్ద ఇరిగేషన్ శాఖలు ఉన్నాయని తెలిపారు. నీళ్లు తెస్తారని ప్రజలు నమ్మి అధికారం ఇస్తే, మోసం […]
CM Revanth Reddy:సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ తక్షణ సాయం ప్రకటించింది. ఈ ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.లక్ష తక్షణ సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. ఇది నష్టపరిహారం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఖర్చును భరించేందుకు ప్రభుత్వం […]