Home / క్రీడలు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఈ నెల 7 న జరుగనుంది. లండన్ లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మరో 5 రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా పై విరుచుకు పడ్డాడు.
భారత్ మరోమారు సంచలనం సృష్టించింది. ఆసక్తికరంగా సాగుతున్న హాకీ జూనియర్స్ ఆసియా కప్ లో టైటిల్ కైవసం చేసుకుంది. గురువారం జరిగన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇక పోటీ ఏదైనా కానీ భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ ఉంటే ఆ ఆట ఇంకా ఏ లెవెల్లో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు.
BCCI: పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యింది. క్రికెట్ చరిత్రలో ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీసింది. ఈ నిర్ణయానికి ఐపీఎల్-2023 వేదికయ్యింది. ఒక్కో డాట్ బాల్కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ 2023 సీజన్ క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ అలరించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరుతో ముగిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రిలయన్స్ కు చెందిన ‘జియో సినిమా’వ్యూవర్స్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెఫ్టెన్సీలో చెన్నై 5 వసారి ట్రోనీని ముద్దాడింది. లాస్ట్ బాల్ వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్, ఫోర్ తో విజయం సీఎస్కే సొంతం అయింది.
తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగింది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ను ఊరించిన ఐపీఎల్ 16 ట్రోఫీ చివరికి చెన్నై చెంతకు చేరింది. లాస్ట్ బాల్ వరకు సాగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ లో లిస్ట్ లో 5 వ ఐపీఎల్ ట్రోఫీ వచ్చి చేరింది.
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2023 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్ అత్యంత ఘనంగా ముగిసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఈసారి టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో సిక్సర్, ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా చెన్నైకి