Home / క్రీడలు
Royal Challengers Bengaluru won by 11 runs Against Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన 42వ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు ఖాతాలో ఆరో విజయం నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 […]
Royal Challengers Bengaluru High score against Rajasthan Royals IPL 2025 42nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు సాల్ట్(26), విరాట్ కోహ్లీ(70) మంచి శుభారంభం అందించారు. సాల్ట్ ఔట్ అయిన తర్వాత […]
Rajasthan Royals Choose to Bowl first against Royal Challengers Bengaluru in IPL 42nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 నిమిషాలకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. ఇక, ఈ మ్యాచ్కు సంజు శాంసన్ దూరంగా ఉన్నారు. దీంతో రియాన్ పరాగ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. అలాగే రాజస్థాన్ జట్టులో […]
BCCI Sensational Decision on Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ […]
Terrorist Threat call to Team India Head Couch Gautam Gambhir: ఇండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, ప్రస్తుత ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇమెయిల్లో తనకు, తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. తన నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపు […]
Ishan Kishans Dismissal in IPL 2025: ముంబయి ఇండియన్స్తో సొంత గడ్డంపై జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఔట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబయి జట్టు బౌలింగ్ టీమ్ నుంచి ఒక్కరు కూడా అప్పీల్ చేయకున్నా అంపైర్ అత్యుత్సాహంతో చేయి లేపాలా.. వద్దా? అని సంశయిస్తున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ తానేదో గొప్ప త్యాగం చేసినట్టుగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీజును వదిలి బయటకు వెళ్లాడు. కానీ, టీవీ రిప్లైలో చూసిన తర్వాత గానీ […]
Mumbai Indian won by 7 Wickets in against Sunrisers Hyderabad in IPL 2025 41st Match: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సన్రైజర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. దీంతో సన్రైజర్స్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. వరుస ఓటమిలు ఎదురవుతున్నా ప్లేయర్ ఆటతీరులో జట్టులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతోపాటు సొంతగడ్డంపై సన్రైజర్స్ హైదరాబాద్ బొక్కబోర్లా పడుతున్నది. ఇక ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే విజయం బాట పట్టాల్సిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ […]
IPL 2025 : హైదరాబాద్ సన్రైజర్స్ సొంతగడ్డపై తడబడి.. చివర్లలో పోరాడగలిగే మంచి స్కోర్ చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్ల ధాటికి టాపార్డర్ మరోసారి కుప్పకూలింది. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన.. ఎస్ఆర్హెచ్ను హెన్రిచ్ క్లాసెన్ (71) ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ ఖతర్నాక్ అర్ధసెంచరీ పూర్తిచేసిన అతడు ఇంప్యాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్ (43)తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఇద్దరు ముంబయి బౌలర్లపై విరుచుకుపడుతూ విరోచిత ఇన్నింగ్స్ ఆడి 5 వికెట్కు 99 పరుగులు […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసేపట్లలో ఉప్పల్ మైదానంలో ఎస్ఆర్హెచ్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి నివాళిగా రెండు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలతో బరిలోకి దిగనున్నారు. చీర్ లీడర్స్కు అనుమతి లేదు. 18వ సీజన్లో రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన తమ […]
Players To Wear Black Armbands And No Cheerleaders In SRH vs MI Match: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు తెలుగుప్రాంతాల వారు ఉండగా.. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. […]