Home / క్రీడలు
England Women Vs India Women: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో రాత్రి 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇప్పటికే భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ కైవసం కానుంది. భారత్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షెఫాలి తిరిగి ఫామ్లోకి రావడం […]
Indian Former Cricketer Sarandeep Singh comments on Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై మాజీ క్రికెటర్ శరణ్ దీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ ఎక్స్లెంట్ ప్లేయర్ అని కొనియాడారు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పంత్ నుంచి ఏం ఆశిస్తున్నారో.. ఆయన కూడా అదే మెరుగైన ప్రదర్శన కనబర్చి ఆకట్టుకుంటున్నారన్నారు. సాధారణంగా నేను పంత్ విషయంలో ఓ మాట చెప్పాలని అనుకుంటున్నాన్నారు. రిషబ్ పంత్.. నీ ఆటతీరు […]
Jasprit Bumrah Return to team for 3rd Test with England: ఇంగ్లాండ్తో రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ 5 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే మూడో టెస్టు మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా రంగంలోకి దిగనున్నారు. లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్కు బుమ్రా అందుబాటులోకి వస్తాడని కెప్టెన్ గిల్ కన్ఫామ్ […]
Sanjog Gupta Appointed as a news ICC Board CEO: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. మార్చిలో ప్రారంభమైన సీఈఓ రిక్రూట్మెంట్ ప్రాసెస్.. సుదీర్ఘ కాలం కొనసాగింది. జియోస్టార్ లో స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్ పీరియన్సెస్ సీఈఓగా చేసిన ఆయనను ఐసీసీ సీఈఓగా నియమించింది. తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా ఐసీసీ సీఈఓ కోసం సుమారు 25 దేశాల నుంచి 2500 మంది అభ్యర్థులు […]
Akash Deep Emotional and Dedicates to Sister: భారత యువ బౌలర్ ఆకాశ్ దీప్ పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ బుమ్రా లేకపోయినప్పటికీ ఇంగ్లాండ్తో భారత్ రెండో టెస్ట్ ఆడి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. అయితే చివరి రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా తొలుత వర్షం కురిసింది. దీంతో అందరూ మ్యాచ్ డ్రాగా […]
India beats England by 336 Runs in 2nd Test: ఇంగ్లాండ్తో ఆడిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో గిల్ సేన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ విక్టరీతో 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. 336 పరుగుల పరంగా భారత్కు విదేశాల్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. గతంలో 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో […]
BREAKING NEWS India Vs England: బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ 608 లక్ష్యఛేదనలో 271 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశ్ దీప్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఎడ్జ్ బాస్టన్ లో భారత్ కు ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఏడు ఒడి, ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఇప్పుడు అదే […]
England vs India Second Test Match: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. వర్షం కారణంగా ఐదోరోజు ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్లను 80కి తగ్గించారు. రెండో ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 72/3తో ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ భోజన విరామ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. జేమీ స్మిత్ 32 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆఖరి రోజు తొలి సెషన్ మొదలైన కొద్దిసేపటికే ఆకాశ్ […]
Young Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. వైభవ్ సంచలన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అదే ఫామ్ను ఇప్పుడు ఇంగ్లాండ్లో కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లాండ్పై రికార్డు సెంచరీ నమోదు చేశాడు. 78 బంతుల్లో 143 పరుగులు చేశాడు. త్వరలోనే డబుల్ సెంచరీ కొడతానని నమ్మకంగా చెబుతున్నాడు. ఈ విషయంలో తనకు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్ఫూర్తి అని తెలిపాడు. తాను రికార్డు సెంచరీ కొట్టానని అప్పటికీ […]
Rain threatens England vs India second Test match: ఇంగ్లాండ్తో భారత్ రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్ అదరగొడుతున్న భారత్కు బిగ్ షాక్ తగలనుంది. గెలుపు ముంగిట ఉన్న భారత్కు వరుణుడి రూపంలో అడ్డు తగులుతున్నాడు. చివరిరోజు మ్యాచ్ జరిగే ఎడ్జ్ బాస్టన్లో 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూవెదర్ తెలిపింది. ఉదయం సెషన్లో వర్షం పడే ఛాన్ష్ ఉంది. ఒకవేళ అలాగే వర్షం కొనసాగితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం […]