Home / క్రీడలు
టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. నేడు జరిగిన కీలకమైన క్వాలిఫయర్స్ మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీనితో ఈ టోర్నీలో కరేబియన్ల కథ ముగిసిపోయి ఇంటి ముఖం పట్టారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ NFT ప్లాట్ఫారమ్ రారియోతో పెట్టుబడిదారుడిగా భాగస్వామిగా మారాడు. ఈ ఒప్పందంలో భాగంగా, టెండూల్కర్ స్టార్టప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తాడు.
క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు స్లో ఓవర్ రేట్ పెద్ద ఇబ్బందిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఆసిస్ జట్టు ఓ సరికొత్త ప్లాన్ అమలుచేసింది. మరి అదేంటో తెలుసుకుందాం.
2023లో జరగనున్న ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్కు వెళ్లబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జే షా చెప్పారు .
ప్రపంచకప్ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీసుల్లో లీనమయ్యాయి. కాగా తాజాగా టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్ను బాదాడు.
'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2022లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్థాన్ పోరుపై జోస్యం చెప్పాడు. అక్టోబరు 23న జరిగే మ్యాచ్లో భారత్ ఫేవరెట్ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే కొనసాగడానికి తమ మద్దతు ఉంటుందని ఈ విషయంలో సౌరవ్ గంగూలీ పేరును ప్రతిపాదించమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) స్పష్టం చేసింది
ముంబైలోని తాజ్ హోటల్లో జాతీయ క్రికెట్ గవర్నింగ్ బాడీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారులు మంగళవారం సమావేశమయ్యారు.
టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లైన బుమ్రా, జడేజాలతో పాటు స్టాండ్ బై ప్రేయర్గా ఉన్న దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరో స్టార్ ప్లేయర్ అయిన రిషభ్ పంత్ కు గాయమైనట్టు తెలుస్తోంది.
'నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్ 22న నా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, ఐదేళ్ల పాటు నేను క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశా.