Home / పొలిటికల్ వార్తలు
అధికారం ఉంది గదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంటికి ఎంత దూరమో, మా ఇంటికి కూడా అంతే దూరమన్న సంగతి మరిచిపోతున్నారు. ఇది ఓ సామాన్యుడికో జరిగిన అవమానం కాదు.
గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ నారాయణ అన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ పదవే పనికిమాలినదని విమర్శించారు. బీజేపీ నాయకులను గవర్నర్ను చేస్తే ఇలానే ఉంటుందన్నారు.
రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నేడు ఆమె ప్రసంగించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సినీనటి దివ్య వాణి కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలవడం పట్ల ఆసక్తి నెలకొంది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ఇటీవల ఢిల్లీ పర్యటన పై విలేకరులు ప్రశ్నించగా వారికి ఊహించని సమాధానం ఎదురయింది. నాకు లోదుస్తులు అయిపోయాయి. కాబట్టి నేను వాటిని కొనుగోలు చేయడానికి ఢిల్లీకి వెళ్లాను.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. రాహుల్కు సీఎం స్టాలిన్, గెహ్లాట్ త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ప్రజల భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
2019లో ఓడిపోయిన 144 “కష్టమైన” లోక్సభ స్థానాల్లో మెజారిటీ గెలవాలని బీజేపీ అగ్రనేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డా మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక పార్టీ నాయకులతో సమావేశమయి ఈ మేరకు మేధోమథనం సెషన్లో సందేశాన్ని అందించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో బాగంగా ఛలో కావలి పేరిట బయలుదేరి వెళ్లారు. లోకేష్ వెంట భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి బయలుదేరారు
ఏపీ, తెలంగాణలో ప్రముఖ రాజకీయ ముఖ్య నేతలు అయిన చంద్రబాబు నాయుడు మరియు సీఎం కేసీఆర్ లకు హర్యానా రాష్ట్రం ఆహ్వానం పలికింది. ఈ నెల 25న భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) భారీ ర్యాలీ నిర్వహించనుంది.
టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.