Home / పొలిటికల్ వార్తలు
భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు.
ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఎఐసిసి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. పార్టీ చీఫ్ ఎన్నిక యొక్క "పారదర్శకత మరియు నిష్పాక్షికత" గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ పోలీసింగ్ గా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులను వైకాపీ పార్లమెంటు సభ్యుడు రఘరామ కృష్ణంరాజు వారి బూజు విదిల్చే పనిలో పడ్డారు
ఏపికి అత్యంత తలమాణికమైన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిఘటించకపోవడాన్ని సిపిఐ నేత రామకృష్ణ నిలదీసారు
ఆయన ఓ హత్యానేరంలో ముద్దాయి. రిమాండ్ లో ఉన్న ఖైది. కోర్టు ఉత్తర్వులతో జైలు నుండి బయటకు వచ్చిన ఆయన్ను తిరిగి ఓ ఎమ్మెల్యే కారులో దర్జాగా జైలుకు చేరుకొన్నారు...ఆతగాడే ఎమ్మెల్సీ అనంతబాబు.
బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గత నెలలో ఒరిస్సా బాధ్యతల నుంచి తప్పించగా నిన్న ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించింది.
దేశమంతా ప్రధాని మోధీ ప్రభంజనమే. మరో 30ఏళ్లు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తెలంగాణాలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే. డబ్బులుంటే జాతీయ పార్టీ పెట్టడం సులభమే
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలనవ్యాఖ్యలు చేశారు. పార్టీలో తన పై పై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటానని అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే కేసులు పెడుతున్నారని గుర్తు చేసారు.
ఏడాది కాలంగా గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీపై ఫోకస్ పెట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలు చేయిస్తున్నారు. మూడో సారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.