Home / జాతీయం
Maha Kumbh mela 5 Major Changes Implemented After Deadly Stampede: మహా కుంభమేళాపై యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మహా కుంభమేళాలో ఐదు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు […]
Central Cabinet gives seal of approval to National Critical Minerals Mission: నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మిషన్ లక్ష్యం అదే.. దేశీయంగా, విదేశాల్లో ఉన్న కీలక ఖనిజాల […]
Mahatma Gandhi Death Anniversary 2025: సత్యాహింసలతో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన యోధుడు.. మహాత్మా గాంధీజీ. దక్షిణాఫ్రికాలో నల్లవారికి ప్రతినిధిగా ఉంటూ అక్కడి బ్రిటిషర్ల మీద పోరాడిన గాంధీజీ స్వదేశానికి తిరిగివచ్చి, గోపాలకృష్ణ గోఖలే అనుచరునిగా స్వాతంత్ర్య పోరాటంలో దూకారు. అనతి కాలంలోనే ఆయన భారతీయులకు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గాంధీజీ నాయకుడిగా ఎదిగే కాలం నుంచే ఆయనకు తెలుగు నేతలతో, ఇక్కడి అనేక అంశాలతో అనుబంధం ఏర్పడింది. 1910 నుంచి 1940 […]
Maha Kumbh stampede twenty members died: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ మేరకు బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాగా, మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కసలాటలో 20మంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల […]
ISRO Marks 100th Mission ISRO GSLV-F15 Successful Launch: ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6.23 నిమిషాలకు ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం జీఎస్ఎల్వీ-ఎఫ్15రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రమోగం విజయవంతం కావడంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2,250 కేజీలు బరువు ఉన్న ఈ శాటిలైట్ను యూఆర్ శాటిలైట్ సెంటర్ […]
PM Narendra Modi to inaugurate India’s 38th National Games in Dehradun: క్రీడాకారుల కేరింతలు, క్రీడాభిమానుల హర్షధ్వానాలు, వేలాది ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 38వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శనలు, మనసును మైమరిపించే సంగీతం సాగుతుండగా, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ క్రీడాపోటీలను అధికారికంగా ప్రారంభించారు. గాయకుల పాటలకు […]
Mauni Amavasya At Maha Kumbh: మహా కుంభమేళాకు భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభ్లో అమృత స్నానాలు చేయగా, బుధవారం మౌని అమావాస్య నాడు కనీసం 10 కోట్ల మంది నదీ ప్రాంతాల్లో పుణ్య స్నానాలకు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ను నో వెహికిల్ జోన్గా ప్రకటించారు. అయితే వాహనదారులకు ప్రభుత్వం పలు […]
PM Narendra Modi said NCC inspired youth towards nation building: ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక వహిస్తోందని, వీరి భాగస్వామ్యం లేకుండా ప్రపంచాభివృద్ధిని ఊహించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్స్లో సోమవారంనాడు జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. సరిహద్దు వరకు మీ సేవలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎన్సీసీ కోసం […]
Home Minister Amit Shah says Naxalism will end by March 2026: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. చత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భారీ ఎన్కౌంటర్ అనంతరం ఆ ఘటనపై ఆయన స్పందించారు. ‘భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చివరి శ్వాసకు దగ్గరగా ఉంది. మావోయిస్ట్ విముక్త భారత్ కోసం సాయుధ బలగాలు అత్యంత ధైర్యసాహసాలతో 14 మంది మావోయిస్టులను […]
ISRO’s historic 100th launch this month: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల […]