Home / జాతీయం
CJI Justice BR Gavai : అన్నీ వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలన్నారు. 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాళ మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ, […]
Road Accident : రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో పెండ్లి వేడుకకు హాజరయ్యారు. అనంతరం వాన్లో తిరుగు ప్రయాణం అవుతుండగా వాహనం పిండవాల్ హిలావాడి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో […]
Jyoti Malhotra’s video goes viral on social media : రెండేళ్ల కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల కింద బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. కార్యక్రమానికి ఆమె మీడియా పేరుతో హాజరయ్యారు. రైలు గురించి […]
Operation Sindoor : భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. పాక్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. ఏడుగురు వీరే.. కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్, బీజేపీ పార్టీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీ-యూ నుంచి సంజయ్కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ-ఎస్పీ నుంచి […]
PM Modi condoles Fire Accident in Hyderabad: హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృతి చెందడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఈ మేరకు మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారం ప్రకటించారు.
Fire Accident: మహారాష్ట్రలోని సోలాపూర్ లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కల్ కోట్ రోడ్డులోని ఎంఐడీసీ సెంట్రల్ టెక్స్ టైల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో కార్మికులు గాయపడినట్టు సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాకేష్ సలుంఖే తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 నుంచి 4.45 గంటల మధ్యలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ఫిర్యాదు అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనాస్థలికి […]
Indian Army Big Announcement About India-Pakistan Cease-Fire: భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వివరణ ఇచ్చింది. భారత్, పాక్ డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. అంతేకాకుండా కాల్పల విరమణ అవగాహనకు ముగింపు తేది లేదని స్పష్టం చేసింది. అంతకు ముందు మే 12న ఇరు దేశాల డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొంది. కాగా, నేటి సీజ్ఫైర్ ముగుస్తుందని వస్తున్న వార్తలను భారత […]
ISRO launched the EOS-09 satellite Racket Technical Issue In PSLV-C61: ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 61 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ – సీ 61 రాకెట్ ఉదయం 5.59 నిమిషాలకు ప్రయోగించగా.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ – సీ 61 ద్వారా ఈఓఎస్ 09 (రీశాట్ 1బీ) శాటిలైట్ నింగిలోకి ప్రవేశపట్టనుంది. దేశ రక్షణ నిఘా, పర్యవేక్షణ వంటి కార్యక్రలాపాలను […]
Tragedy: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదకర ఘటన జరిగింది. పీలేరు సమీపంలోని కురవపల్లిలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ప్రమాదంలో కర్నాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులది కోలార్ ప్రాంతంగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం […]
Earthquake in Arunachal Pradesh, Magnitude 3.8 Strike: అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో 5.06 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవంచింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని సమాచారం. భూకంప ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు […]