Home / జాతీయం
Maharashtra minister Nitesh Rane says Sanjay Raut in talks to join Congress: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీని వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ముగియనున్న రాజ్యసభ సభ్యత్వం.. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని […]
Non Bailable Arrest warrant Against Ramdev Baba: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబకు కేరళ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బాబా రాందేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పైనా వారెంట్ ఇష్యూ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్ […]
Union Minister Nirmala Sitharaman 74 minutes Budget 2025 Speech: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26 ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం 8వ సారి. అయితే నిర్మలా సీతారామన్ మరో అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. నిర్మలా సీతారామన్.. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో […]
Budget 2025: ఈసారి బడ్జెట్లో రైతులకు తీపి కబురు అందింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఎదురుచూస్తున్న రైతులకు ఈసారి శుభవార్త అందింది. ఈసారి ప్రభుత్వం రైతులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కిసాన్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. అందరి దృష్టి ఈ ఏడాది బడ్జెట్పైనే ఉంది. బడ్జెట్లో ఏ వర్గానికి ఎలాంటి కేటాయింపులు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈసారి రైతులకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈసారి […]
Budget 2025: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ నిర్మలా సీతారామన్ ధరించే చీరలో అనేక విశేషాలు ఉన్నాయి. ఏటా నిర్మలమ్మ చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఈసారి కూడా డిఫరెంట్ చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి రెడ్, బ్లూ, ఎల్లో బ్రౌన్ కలర్స్ ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకుంది. అలాగే ఆమె ప్రతిసారీ ధరించే చీర భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సూచిస్తుంది. ఆమె బడ్జెట్ రోజున విభిన్న చరిత్రలతో కూడిన చీరను ధరిస్తుంది. […]
Nirmala Sitharaman reaches Parliament to present 8th consecutive Budget: 2025-26 కేంద్ర బడ్జెట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ భవనంలో జరిగిన సమావేశంలో క్యాబినెట్ పద్దకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. […]
President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే.. దాదాపు మూడు రెట్లు అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానంగా వన్ నేషన్ – […]
Guillain Barre Syndrome first case Reported in Hyderabad: మహారాష్ట్రలో విజృంభిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ తెలంగాణకు వ్యాపించింది. తాజాగా, హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు జీబీఎస్ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆమెకు జేబీఎస్ సంబంధించిన లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ జీబీఎస్.. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధన శక్తి తక్కువ […]
Union Budget 2025 Expectations: మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ లోక్సభ ముందుకు రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పించనున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఆమె ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టటం విశేషం. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందిన మనదేశం.. తొలినాళ్లలో బ్రిటిష్ వారి విధానాల ప్రకారమే బడ్జెట్ను ప్రవేశపెట్టినా, కాలంతో బాటు మన బడ్జెట్లో అనేక మార్పులొచ్చాయి. తొలి బడ్జెట్ రోజున మన దేశ […]
Maha Kumbh mela 5 Major Changes Implemented After Deadly Stampede: మహా కుంభమేళాపై యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మహా కుంభమేళాలో ఐదు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు […]