Home / జాతీయం
Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో 78మంది విధ్యార్థులకు యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. చత్తీస్గఢ్లోని బలోదబజార్ జిల్లాలోని లచ్చన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో జూలై 29 (మంగళవారం)న, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని కుక్క కలుషితం చేసింది. కొంతమంది విద్యార్థులు ఈ సంఘటన గురించి ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీంతో ఉపాధ్యాయులు ఆహారాన్ని పిల్లలకు పెట్టవద్దని కోరారు, అయితే అది వారు కలుషితం కాదని పేర్కొంటూ పిల్లలకు ఆహారాన్ని పెట్టారు. మొత్తం 84 మంది విద్యార్థులు ఆహారం తిన్నారు. విద్యార్థులు తమ […]
రిగ్గింగ్ జరిగిందన్న రాహుల్ గాంధీ అలాంటి పరిస్థితే లేదన్న ఈసీ ఆధారాలు ఉన్నాయంటున్న రాహుల్ Rahul Gandhi: 2024 ఎన్నికలు రిగ్గింగ్ కు గురయ్యాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. త్వరలో తాము ప్రజలకు వెళ్లడించబోతున్నామని అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన విజ్ణాన్ భవన్ లో నిర్వహించిన సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఇన్నాళ్లూ ఆధారాలు లేక ఆగామన్నారు. అణుబాంబుల్లాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని త్వరలోనే […]
Ex. MP Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు స్పెషల్ కోర్టు ఇవాళ జీవిత ఖైదు విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా కూడా వేసింది. బాధితులకి రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రేవన్న అరెస్ట్ తర్వాత 14 నెలలుగా దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ ప్రారంభమైన 8 వారాల్లో న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తీర్పునిచ్చారు. […]
Robert Vadra: ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనకు ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో రాబర్ట్ వాద్రాతో పాటు మరికొందరికి కూడా న్యాయస్థానం నోటీసులు పంపింది. ఈడీ ఇటీవల మనీలాండరింగ్ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులతో పాటు 8 కంపెనీల పేర్లను తన చార్జ్ షీటులో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన […]
Operation Sindoor: ప్రధాని మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను దారుణంగా హత్య చేసిన సంఘటనతో తన హృదయం దుఃఖంతో నిండిపోయిందని తెలిపారు. ‘నా కుమర్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. మహాదేవ్ […]
PM Kisan Samman: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు నిధులు విడుదల చేసింది. ఈ రోజు వారణాసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ 20వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 20 వేల కోట్ల నిధులను ఆయన విడుదల చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా 9.70 కోట్ల రైతుల ఖాతాల్లోని నిధులు జమ అయ్యాయి. ఈ రోజు ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ పర్యటనలో వారణాసిలో రూ. […]
Jammu and Kashmir: ఉగ్రవాదులను ఏరిపారేసే పనిలో భద్రతా బలగాలు ఉన్నాయి. పహల్గాం దాడి తర్వాత పెద్దఎత్తున ఆపరేషన్లను చేపట్టాయి. ఇందులో భాగంగానే ఆపరేషన్ అఖాల్ పేరుతో జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఎన్ కౌంటర్ నిర్వహించాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించినట్లు అధికారులు శనివారం తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందుకున్న తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), భారత సైన్యం మరియు […]
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకన్నారు. అయితే అమెరికా విధించిన సుంకాలను పట్టించుకునే పరిస్థితి లేదని, భారత్ ప్రయోజనాల విషయంలో రాజీ పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు సమాచారం. ఎగుమతులు, దేశ జీడీపీపై తక్కువ ప్రభావం ఉంటుందని, భారత్ లో వ్యవసాయం, పాడిపరిశ్రమ, సూక్ష, చిన్న, మధ్య తరహా సంస్థలు వంటి కీలక రంగాలు రక్షించబడతాయని ఓ అధికారి తెలిపారు. […]
KRIDL Scam: కర్ణాటకలో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. కొప్పల్ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్)లో క్లర్క్గా పనిచేసిన వ్యక్తిపై లోకాయుక్త దాడులు నిర్వహించింది. దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. లోకాయుక్త అధికారుల వివరాల ప్రకారం.. కలకప్ప నిడగుండి కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్)లో గుమాస్తాగా పనిచేశారు. అతడు రూ.15 వేల జీతం తీసుకునేవాడు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు […]
Woman Married 8 Men: ఓ లేడి ఎనిమిది మందిని వివాహం చేసుకుంది. భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా తొమ్మిదో వివాహానికి ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సమీరా ఫాతిమా ‘దోపిడీ దుల్హాన్’గా పేరుపొందింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నమోదైన ముస్లిం వర్గానికి చెందిన ధనవంతులు, వివాహిత పురుషులను లక్ష్యంగా చేసుకున్నది. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకున్నది. తన దీన పరిస్థితిని వివరించి వారి […]