Home / జాతీయం
PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఇక వరదల్లో ఇప్పటివరకు 34 మంది మరణించినట్టు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు. కాగా పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ […]
What India learn from Ukraine Spider Web Drone Strike on Russia: ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో రష్యా ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ ఊహించని విధంగా దాడులకు దిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా రష్యాలోని భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లు చొచ్చుకొని పోయి దాడికి పాల్పడ్డాయి. మొత్తం రష్యాకు చెందిన 40 యుద్ధ విమానాలను […]
Punjab: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, పాక్ ఆర్మీ బేస్ క్యాంపులపై డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు పాకిస్తాన్ చేసిన దాడులను మన రక్షణ వ్యవస్థ చిత్తు చేసింది. అలాగే దేశంలో ఉగ్రవాదం అంతం చేసేలా భద్రతా, నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు దేశంలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా మే చివరి వారం నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కేరళ, మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుండటం, మరోవైపు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి […]
3 dead in Sikkim landslide: సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర సిక్కింలోని చట్టేన్ సమీపంలో మిలటరీ శిబిరంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఆరుగురు భద్రతా సిబ్బంది ఆచూకీ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు గుర్తించగా.. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడినట్లు […]
Corona Virus Cases Increased in India: దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారంరోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4వేలకు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం 8 గంటలకు ఓ డేటా విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కు చేరిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే […]
Maoist Conspiracy: ఛత్తీష్ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసాయి. భద్రతాబలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చగా.. వాటిని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. కోహిమేటా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంత రహదారిలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. అయితే మావోలు అమర్చిన 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించి, నిర్వీర్యం చేశారు. కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న […]
Essay Competition : పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్లైన్లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వరకు వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పోటీల్లో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వ్యాసరచనం రాసేందుకు మాత్రమే […]
National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాలు వీటిలో ఉన్నాయి. తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు దొరికాయి. పాక్ నుంచి […]
Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా […]