Home / జాతీయం
Ayodhya awakened the race: ‘నేను బతికుండగా ఆ దృశ్యాన్ని చూడగలనా?’ అని కోట్లాది మంది హిందువులు 500 ఏళ్ల పాటు మథనపడిన ఆ ఘట్టం నిరుటి జనవరి 22న అయోధ్యలో సాకారమైంది. నిరుటి పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు సకల రాజలాంఛనాలతో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీర్ఘకాలం పాటు ఒక చిన్న టెంటులో అనామకంగా ఉంటూ పూజలందుకున్న బాలరాముడు.. అత్యంత సుందరమైన మందిరంలో సకల రాజోపచారాలతో కొలువైన నాటి బాల […]
Maoists Encounter in Chhattisgarh twelve Naxalites killed: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గరియాబంద్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మృతి చెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గరియాబంద్ ఎస్పీ తెలిపారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో గత కొంతకాలంగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గరియాబంద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న […]
Big Relief to Rahul Gandhi In Defamation Case at Supreme Court: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో జార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై దాఖలైన పరువునష్టం కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో జార్ఖండ్లోని చైబాస నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. […]
Kolkata RG Kar Rape and Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సంజయ్రాయ్కి సోమవారం మధ్యాహ్నం సీల్దా కోర్టు నింజీవిత ఖైదు కేసు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తీర్పు ఇచ్చే సమయంలో వైద్యురాలి కేసు అరుదైన కేసు కెటగిరి […]
PM Narendra Modi Says Maha Kumbh Mela Is A Symbol Of Unity In Diversity: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్నిప్రాంతాలు, వర్గాల ప్రజలను ఈ ఆధ్యాత్మిక వేడుక.. ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. పలు దేశాల వారు సైతం ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ఆదివారం నాటి 118వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పలు కీలక అంశాలపై […]
PM Modi says Future of mobility belongs to India at Bharat Mobility Global Expo 2025: దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ భారతదేశ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతీ పెట్టుబడిదారుడికి భారతదేశం […]
Parliament Budget Sessions to starts from January 31 to April 4: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ […]
ISRO Successfully Docks SpaDeX Satellites in Space: ఇస్రో కొత్త ఏడాది ప్రారంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో పంపించిన రెండు ఉపగ్రహాలు విజయవంతమయ్యాయి. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్సెంటర్ నుంచి పంపిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 లో రెండు ఉపగ్రహాలను డిసెంబర్ 30వ తేదీన […]
Maha Kumbh Mela in Prayagraj, Uttar Pradesh humanity’s largest gathering: ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా రెండు రోజుల నాడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు మొదలైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకూ జరిగే ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి […]
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అలలు ఎగిసిపడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అలలే దాదాపు 1 మీటర్ వరకు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసిాయన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది. రెండు రాష్ట్రాలకు సముద్ర ఉప్పెన […]