Home / జాతీయం
EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ […]
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేమి కాదు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య చాలా సందర్భంలోనూ మూడో పక్షాలు మధ్యవర్తిత్వం వహించి సంధి కుదిరించాయి. 1966లో సోవియట్ యూన్యన్.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత (ఉజ్బెకిస్థాన్లోని) తాష్కెంట్లో శాంతి ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు […]
BSF Sub Inspector MD Imteyaz Killed in Cross Boarder Firing: జమ్ముకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన (BSF) సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్ఎస్ పురా సెక్టార్లోని ఒక బీఎస్ఎఫ్ సరిహద్దు ఔట్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో, […]
India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కాగా పహల్గామ్ దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై సైనిక దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పైకి పాక్ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ దాడులను భారత ఆర్మీ ద్విగిజయంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ […]
Jaishankar Comments on Ceasefire: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపైన మాత్రమే చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ తో కాల్పుల విరమణకు మాత్రమే ఒప్పుకున్నామని.. ఉగ్రవాదంపై పోరులో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఉగ్రవాదం భారత్ ఎప్పటికీ రాజీ లేని పోరాటం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని అంతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం […]
India Pakistan War Shu Down Confirms by External Affairs secretary Vikram Misri: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ […]
India Cancelled Türkiye, Azarbaizen Travel: పహల్గమ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఉగ్రదాడిపై కోపంతో ఉన్న భారత్ పాకిస్తాన్, పాక్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. 100 మందికిపైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడులను పలు దేశాలు ఖండించాయి. […]
India Big Warning to Pakistan amid India – Pakistan War: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద చర్యలను దేశంపై యుద్ధంగా పరిగణించనున్న భారత్.. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దానిని భారత్పై యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఉగ్రవాద చర్య జరిగినా అందుకు తగినట్టుగానే తీవ్ర ప్రతి చర్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, […]
Indian Army Destroyed 8 Pakistan Army posts in Operation Sindoor: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దాంతో ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపింది. ఇందులో జేషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెదంిన 100 మందికి […]
Indian Navy Attack on Karachi Port: కరాచీ పోర్టుపై ఇటీవల భారత నావికాదళం దాడి జరిపింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు గుండెకాయలాంటిది. ఇటువంటి ఓడరేపు పై దాడి జరగడంతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. దాదాపు 51 ఏళ్ల తర్వాత కరాచీ ఓడరేవుపై దాడి జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై కొంత గందరగోళం నెలకొంది. కాగా, దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కరాచీ ఓడరేవు, పాకిస్తాన్ నౌకాదళానికి […]