Home / జాతీయం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు […]
Constable Leave Letter: భార్య అలిగింది సార్.. ఓ వారం రోజులు లీవ్ ఇవ్వండి అంటూ ఓ కానిస్టేబుల్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు నవ్వొస్తుంది కదా.. ఇది నిజమేనండి.. భార్య కోసం ఓ కానిస్టేబుల్ పోలీస్ అధికారులకు రాసిన లేఖ ట్రెండింగ్ లో నడుస్తుంది. భార్య అలిగిందని ఏకంగా ఓ కానిస్టేబుల్ ఏఎస్పీకి లేఖ రాయడం వైరల్ అయింది. యూపీ లోని మహరాజ్ గంజ్ కి చెందిన కానిస్టేబుల్ గౌరవ్ […]
తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వాగ్వాదం తరువాత చెన్నైలో డీఎంకే నేతలు పోస్టర్ వార్ కు దిగారు
బాంబు బెదిరింపు రావడంతో 236 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో-గోవా చార్టర్డ్ విమానం సోమవారం రాత్రి జామ్నగర్లో ల్యాండ్ అయింది.
Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు […]
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్క్వార్టర్స్లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు.
గత ఐదు రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ కారణంగా 98 మంది మరణించారు.
రుణ మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది,
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని స్పీకర్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.