Home / జాతీయం
అదానీ గ్రూపు పై అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఆ కంపెనీ షేర్లను కుదిపేస్తున్నాయి.
Madya Pradesh: ప్రభుత్వం ఉద్యోగం ఉంటే చాలు.. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు ఓ యువకుడు. భార్యకు ఉండాల్సిన అర్హతలను వివరిస్తూ.. ఓ యువకుడు ప్లకార్డుతో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కానీ దీని వెనక ఓ కారణం ఉందని.. యువకుడు తెలిపాడు. కేవలం ఇది అందరిని నవ్వించడానికే చేసినట్లు తెలిపాడు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.మధ్యప్రదేశ్లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.దీంతో పాటు రాజస్థాన్లోని భరత్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదికకు విడుదల చేసిన రెండు రోజుల తర్వాత కూడా అదానీ షేర్లు భారీగా పడిపోయాయి.
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ బడ్జెట్ పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న యూనియన్ బడ్జెట్ రూపకల్పనలో అనేక ముఖ్యఅంశాలు దాగి ఉంటాయి. అందులో ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ బడ్జెట్ హల్వా.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ అదానీ పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Dhoni LGM: అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు ధోని. అన్ని రంగాల్లో భారత్ కు ట్రోఫిలు అందించిన ఘనత ధోనికే చెందుతుంది. ఇలా క్రికెట్ లో రికార్డులు తిరగరాసిన ధోని.. ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తొలి చిత్రాన్ని ప్రకటించారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ పై సాధారణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని చెల్లింపు దారులు ఎదురు చూస్తున్నారు.