Home / జాతీయం
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
E Race Hyderabad: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్ ముగిసింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేశారు. దీంతో తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది.
భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 గా భూకంప తీవ్రత నమోదు అయింది.
Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.
Ind Vs Aus 1st Test: Ind Vs Aus 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.
హాస్పిటల్ సిబ్బంది కోసం నూతన డ్రెస్ కోడ్ ను తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బంది ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన డ్రెస్ కోడ్ ను ఫాలో అవ్వాలి.
Viral Letter: ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిరుద్యోగం గురించి తెలుపుతూ.. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి ఈ లేఖ రాసింది. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులో మాట చెప్పలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.
Modi-Putin: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు సంవత్సరం కావోస్తుంది. ఈ యుద్ధ ముగింపు కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా ఇది పూర్తి కావడం లేదు. ఇంకా ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తునే ఉంది. అయితే ఈ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉందంటూ వైట్ హౌస్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయంశంగా మారింది.
హెచ్ 1బీ, ఎల్ 1 వీసా పునరుద్దరణ ప్రక్రియ సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ‘ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ’ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగోతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో భాగంగా తాజాగా ఈడీ అధికారుల మరొకరిని అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.