Home / జాతీయం
Valentains Day: రెండు మనసుల్ని.. దగ్గర చేసేదే ప్రేమ. దీని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రేమలో ఉన్నా కూడా.. వారికి ఈ రోజు మాత్రం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. తమ ప్రేమను వ్యక్త పరచడానికి దీనికి మించిన రోజు మరోకటి ఉండదని భావిస్తారు.
Pulwama Attack: ఫిబ్రవరి 14 2019 అది. రక్తపాతం.. ఛిద్రమైన సైనికుల శరీర భాగాలు.. కాలిపోయిన మృతదేహాలు. భరతమాత కంటినిండా నీరు. భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచింది జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో 40 మంది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
Kochi police: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు ప్రయాణించే వారిని సైతం రిస్క్ లో పెడుతున్నారు. నిత్యం మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ఇక మద్యం సేవించి.. వాహనం నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష విధించారు.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.
దేశవ్యాప్తంగా కనీసం 695 యూనివర్సిటీలు, 34,000 కాలేజీలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) అక్రిడిటేషన్ లేకుండా పనిచేస్తున్నాయని కేంద్రం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.
దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జుమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.
చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్ మరియు జపాన్ అనే ఆరు దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై విధించిన కోవిడ్ -19 ఆంక్షలను భారతదేశం సోమవారం ఎత్తివేసింది.
ఎయిమ్స్ భువనేశ్వర్ ఆదివారం కేంద్రపార జిల్లాకు చెందిన ఒక మహిళకు విజయవంతంగా నాలుగుసార్లు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపింది
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
CUET UG: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివాలన్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను.. యూజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది.