Home / జాతీయం
IND vs AUS 2nd Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాను 263 పరుగులకు కట్టడి చేశారు. ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ ఇద్దరు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు.
కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చారు.
Karnataka Congress: కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెవిలో పూలతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఊహించని నిరసనతో భాజపా ప్రభుత్వానికి వింత నిరసన ఎదురైంది.
ఆఫీస్ లో వర్కింగ్ అవర్స్ పూర్తి అయినా.. పెండింగ్ లో ఉన్న పనుల వల్ల కానీ ఇతర కారణాలతో ఆఫీస్ లోనే ఉండిపోతాము. కొన్ని సార్లు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే ఓవర్ టైం చేయాల్సి వస్తుంది.
ఉత్తరాఖండ్లోని మారుమూల ప్రదేశానికి డ్రోన్ విజయవంతంగా కీలకమైన ఔషధాలను తీసుకువెళ్లింది. గర్హ్వాల్ జిల్లాలోని టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను పంపిణీ చేసింది.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
Wipro: ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతలు విధిన్నాయి. ఈ తరుణంలో విప్రో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ పే ను అందనుంది. మూడో క్వార్టర్ లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేస్తున్నట్టు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు మెయిల్ […]
ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను రప్పిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు.
ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది.