Home / జాతీయం
రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (RTDC) ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే దాని హోటళ్లలో బీర్ మరియు ఆల్కహాల్ అమ్మకాలను ప్రారంభించాలని అన్నారు.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై బంగారం కుంభకోణం నిందితురాలు స్వప్న సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళను అమ్మేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని చంపేసి.. ఫ్రిజ్ లో దాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని.. చంపేశాడు ప్రియుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఒక వేళ ఈ హెచ్చరికను ఈజీగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
Chetan Sharma: భారత క్రికెట్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. ప్రపంచ కప్ లో ఇండియా స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చేతన్ శర్మపై ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో పలు దాడులు నిర్వహించింది.
బీబీసీ ఇండియా కార్యాలయంపై ఐటీ దాడులు జరగడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గోద్రా ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే.. ఆ సంస్థ పై ఐటీ దాడులు జరగడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
IT raids on BBC: దిల్లీలోని ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయిలోని సంస్థ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులోని సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.