Home / తెలంగాణ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్ , కేసీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గవర్నర్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్స్ ప్రత్యేకంగా మీకోసం..
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
Delhi Liquor Scam: దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్లోని మూడో ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
SIT Notice: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయా నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.
Tamilsai: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. వీరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయని అందరికి తెలిసన విషయమే. ఇక పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తీరుపై కీలక పరిమాణం చోటు చేసుకుంది.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున.. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి.
High Court: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిరిగి మంగళవారం విచారణ కు హాజరయ్యారు.