Home / ప్రాంతీయం
3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.
Hyderabad Murder: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతున్నారు.
Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కచెల్లెళ్లు సహా నలుగురు మృతి చెందారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.
అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్
: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కృష్ణుడి రూపంలోని ఎన్టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దేశంలో ప్రతినలుగురిలో ఒకరికి రక్తపోటు ఉంది. అయితే, వారిలో కేవలం 12% మందికి మాత్రమే వారి హైబీపీ నియంత్రణలో ఉంది. గ్రామీణ జనాభాలో రక్తపోటు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సంరక్షణ అక్షరాస్యత లేకపోవడం, పేద రోగుల స్వీయ-సంరక్షణ లేకపోవడం, ఎక్కువ మంది సొంతంగా మందులను తీసుకోవడం, ఇంకా ఎన్నో కారణాలు ఈ రక్తపోటును తీవ్రతరం కావడానికి కారణాలని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుని ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. అయితే నారా లోకేష్ భుజానికి గాయం కావడంతో స్థానిక డయాగ్నస్టిక్ సెంటర్లో ఎంఆర్ఐ స్కాన్ చేయించారు.