Home / ప్రాంతీయం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం (బందరు) తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.
MP Avinash Reddy: గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hyderabad Rain: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారింది.
Rain Fall: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది.
Terror attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బయట ఎండల దెబ్బకు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లడం లేదు. దీంతో రోడ్లపై రద్దీ కూడా తగ్గింది. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతొ ఎండ వేడిమి నుంచి రిలీఫ్ కోసం జనాలు కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
Love Affair: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలి బర్త్ డే రోజునే.. ప్రియుడు సుసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం