Home / ప్రాంతీయం
Komatireddy Rajagopal Reddy: రెండు మూడు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఈ వార్త సారాంశం.
వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నది ఆ రోజు తనకి తెలియదని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం వైఎస్ వివేకా మరణించారని మాత్రమే ప్రస్తుత సిఎం జగన్ అప్పుడు తమకి చెప్పారని తెలిపారు.
Hyd Airport Metro: రాయదుర్గం నుంచి విమనాశ్రయం వరకు నిర్మించే మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. ఈ మార్గంలో 9 స్టేషన్లు నిర్మించనున్నారు.
Bhuma Akhila Priya: తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నంద్యాల కోర్టు వారికి 14 రోజుల డిమాండ్ విధించింది.
టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తే పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. 15 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు టిడిపి జనసేన కూటమి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆయన విశ్లేషిస్తూ ఓ సంచలన లేఖని విడుదల చేశారు.
CM KCR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పలు వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వోచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడే ఉండాలన్న అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపీ చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్ళూ త్రికోణపు పోటీ ఉంటుందని ప్రజలు భావించగా.. జనసేన అధినేత పవన్ మాత్రం తన మాటకు కట్టుబడి ఉంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదని.. గెలిచాక సీఎం అభ్యర్ది ఎవరో నిర్ణయించుకుందాం అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇప్పటికే అధికార
Malakpet: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి.