Home / తాజా వార్తలు
దశావతారాల్లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించారు శ్రీరాముడు. త్రేతాయుగంలో దశరథ, కౌసల్య దంపతులకు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు శ్రీ రాముడు జన్మించారు. హిందువులు ప్రతి సంవత్సరం చిత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామనవమిగా పండగలా జరుపుకుంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. అలాగే మార్చి 29 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Honda Activa 125: ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం స్కూటీలదే హవా. ఒకప్పుడు వివిధ బైక్ లపై మోజు చూపిన యువత ఇప్పుడు స్కూటీలపై ఆసక్తిని చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగానే మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.
Somasila: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు.
Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.
KTR: టీఎస్ పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది.
: మెక్సికో యొక్క ఉత్తర సరిహద్దు నగరమైన సియుడాడ్ జుయారెజ్లోని వలస కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 39 మందికి పైగా మరణించారు.నేషనల్ మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ (INM) కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. సియుడాడ్ జుయారెజ్లోని మైగ్రేషన్ స్టేషన్లో సంభవించిన అతిపెద్ద విషాదం ఇదే.
Ben Stokes: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సీఎస్ కే కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు.. బెన్ స్టోక్స్ గాయంతో బాధపడుతున్నాడు. మెున్నటి వరకు.. ఈ సీజన్ కు అందుబాటులో ఉండటం కష్టమే అనిపించింది.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలో ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో నమోదు చేసుకోకుండానే MBBS పార్ట్ 1 మరియు పార్ట్ 2 క్లియర్ చేయడానికి విద్యార్థులకు తుది అవకాశం ఇవ్వబడుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.