Home / తాజా వార్తలు
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక నెలలోపు బ్యూటీ సెలూన్లు మూసివేయాలని ఆదేశించింది ఆఫ్ఘన్ మహిళలకు బహిరంగ ప్రదేశాలలో ప్రవేశాన్ని కుదించాలని నిర్ణయించినట్లు నైతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు.
ఇంటర్మీడియట్ బైపీసీ తో చదివిన వారు కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా? కొన్ని యూనివర్శిటీలు, కాలేజీలు తమకు ఈ కోర్సులకు అనుమతి ఉందంటూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
గ్రేటర్ నోయిడా పోలీసులు సోమవారం ఒక పాకిస్తానీ మహిళ మరియు ఆమె నలుగురు పిల్లలను అక్రమంగా ఆశ్రయం పొందిన వ్యక్తిని అరెస్టు చేశారు. వీరిద్దరు ఆన్లైన్ గేమ్ పబ్జీ ద్వారా కలుసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి - పాయల్ రాజ్పుత్ తో చేస్తున్న సినిమా "మంగళవారం". ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో ఈ మూవీ తెరేకెక్కుతుండగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధిష్టానం నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు
వంగవీటి మోహన రంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్లుండరు. ప్రస్తుతం కొందరు అయితే ఆయన ఓ వర్గానికి బ్రాండ్ అని చెప్తున్నప్పటికి.. అణగారిన వర్గాల కోసం అనునిత్యం ఆయన పోరాడారు.. అందరివాడయ్యారు. ఆయన చనిపోయి 35 ఏళ్ళు గడచినా రంగా పేరు మాత్రం ఏపీలో మారుమోగుతూనే ఉంది.
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత, రాష్ట్ర సచివాలయం సమీపంలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్ పవార్ సిద్ధమయ్యారు. అయితే తాళం చెవి కనిపించకుండా పోవడంతో అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆగిపోయారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పలసిన పని లేదు. సాధారణంగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఈ మాటని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్.