Home / తాజా వార్తలు
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారి మనసులోని కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి అని తెలుస్తుంది. అలాగే మార్చి 26 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
CAG: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
PAK vs AFG: అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. పెద్ద జట్లను అలవోకగా ఓడించడం.. చిన్నజట్లపై ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమి కాదు. ఆప్గానిస్థాన్ తో మ్యాచ్ లో అదే జరిగింది.
Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యునైటెడ్ స్టేట్స్లోని మిస్సిస్సిపి లోని కొన్ని ప్రాంతాల్లో శక్తివంతమైన టోర్నడో తాకిన తర్వాత 23 మంది మరణించినట్లు మిస్సిస్సిప్పి గవర్నర్ తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, తుఫాను 100 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో కదిలింది
World Boxing: ప్రపంచ మహిళల బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. దిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2023 లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది.
అనేక పోషక విలువలు కలిగిన పదార్థం నెయ్యి. ఆయుర్వేదంలో దీనికి అధిక ప్రాధాన్యం ఉంది. కానీ, నెయ్యిలో కొవ్వు ఉంటుందని..
ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత పన్ను వసూళ్ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే 6 నెలల్లో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్లతో సహా కొత్త సాంకేతికతలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్ప.. అర్హులైన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు.