Home / తాజా వార్తలు
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలలో మంచి జరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 3 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
కేసీఆర్ బెంగాల్ తరహా పాలన కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాషాయ రాజ్యం రాబోతోంది. కేసీఆర్ నీ గడీని బద్దలు కొడతాం అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యతనిచ్చేలా ఖర్చు తగ్గించే దిశగా గూగుల్ దాని ఉద్యోగుల ప్రోత్సాహకాలను నిలిపివేసింది.మార్చి 31 నాటి మెమో ప్రకారం, ఉద్యోగులకు ఇకపై ఉచిత స్నాక్స్, లాండ్రీ సేవలు మరియు కంపెనీ లంచ్లు లభించవు.
పాకిస్తాన్ వార్షిక ద్రవ్యోల్బణం రేటు మార్చిలో 35.37 శాతానికి చేరుకుంది, ఇది ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా అత్యధికం. శనివారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, నెలవారీ ద్రవ్యోల్బణం 3.72 శాతంగా ఉండగా, సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 27.26 శాతంగా ఉంది.
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో 262 మంది ఉక్రెయిన్ అథ్లెట్లు ప్రాణాలు కోల్పోగా, 363 క్రీడా సౌకర్యాలు ధ్వంసమయ్యాయని ఆ దేశ క్రీడా మంత్రి వాడిమ్ హట్సైట్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ విజిటింగ్ ప్రెసిడెంట్ మోరినారీ వతనాబేను కలిసిన హట్సైట్, రష్యా నుండి ఏ అథ్లెట్లను ఒలింపిక్స్ లేదా ఇతర క్రీడా పోటీలలో అనుమతించరాదని అన్నారు
భారత రూపాయిలో భారతదేశం మరియు మలేషియా మధ్య లావాదేవీలను సులభతరం చేయడానికి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) శనివారం మలేషియాలో తన ‘స్పెషల్ రూపీ వోస్ట్రో’ ఖాతాను ప్రారంభించినట్లు ప్రకటించింది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రేయ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలతో ఆకట్టుకున్న ఆయన... 'సుప్రీం', 'విన్నర్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశపరిచినా..
యుపిఎ హయాంలో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్పై తాజా దాడిలో భారతీయ జనతా పార్టీ ఆదివారం 'కాంగ్రెస్ ఫైల్స్' మొదటి ఎపిసోడ్ను విడుదల చేసింది.ఈ వీడియో తొలి ఎపిసోడ్ను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.