Home / అంతర్జాతీయం
Pakistan: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుద్ధట్యాంక్ ఎక్కారు. పర్యటనలో మోదీని పాక్ ప్రధాని కాపీ కొడుతున్నారు. రెండురోజుల క్రితం అదంపూర్ ఎయిర్ బేస్ను మోదీ సందర్శించారు. సైనికులతో కలిసి భారత ప్రధాని ముచ్చటించారు. మన ఎయిర్బేస్ సురక్షితంగా ఉన్నట్టు ప్రపంచానికి సందేశమిచ్చారు. ఇదేరకంగా మోదీని పాక్ ప్రధాని ఫాలో అవుతున్నారు. మోదీ సైనికులతో ముచ్చటించిన మరుసటి రోజు పాక్లోని ఓ గ్రౌండ్లో పాకిస్తాన్ ప్రధాని సైనికులతో మాట్లాడారు. యుద్ధట్యాంకర్ ఎక్కి మోదీలాగే ప్రసంగించారు. అయితే సైనిక […]
Pakistan: తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు మరో మంచి అవకాశం వచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి రెండో విడతలో 1023 మిలియన్ డాలర్లు రుణం.. భారత కరెన్సీ ప్రకారం రూ. 8,500 కోట్లు అందాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా దేశ అవసరాల కోసం పాకిస్తాన్ మొత్తం రూ. 20 వేల […]
Turkey-Pakistan : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు సాయం చేసిన తుర్కియేపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి వస్తువుల దిగుమతి నిలిపివేయాలని ‘బాయ్కాచ్ తుర్కియే’ నినాదంతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో తుర్కియేకు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ అభినందించారు. పాక్ తమ నిజమైన విత్ర దేశమన్నారు. గతంలో మాదిరిగా భవిష్యత్లో అండగా ఉంటామని […]
Russian President Vladimir Putin : రష్యా-ఉక్రెయిన్ రెండుదేశాల మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్ పౌరులను బలవంతంగా సైన్యంలో చేరుస్తోందని ఆరోపించారు. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని స్పుత్నిక్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోంది.. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్ […]
Israel attack on Gaza: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వాసులను చంపినందుకు ప్రతీకారంగా హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే ఉంది. కాగా దాడుల్లో చాలమంది ఉగ్రవాదులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న రాత్రి కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 48 మంది చనిపోయినట్టు సమాచారం. అందులో 22 మంది చిన్నారులు ఉన్నట్టు జబాలియాలోని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా ఇజ్రాయెల్- హమాస్ దాడులపై అమెరికా జోక్యం చేసింది. ఇరు […]
Balochistan big shock to Pakistan, announcement for Indepent Country: పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించింది. ఈ మేరకు పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెట్టాలో జాతీయ చిహ్నం, కొత్త పార్లమెంట్ ఫొటోలు, జాతీయ గీతాన్ని షేర్ చేసింది. అంతేకాకుండా భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. ఇదిలా ఉండగా, పాక్ […]
Pakistan High Commissioner to bangladesh Honeytrap issue: పాకిస్థాన్ హైకమిషనర్ హనీట్రాప్లో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్కు పాకిస్థాన్ హైకమిషనర్గా సయ్యద్ అహ్మద్ మరూఫ్ వ్యహరిస్తున్నారు. అయితే ఆయన ఓ బంగ్లాదేశ్ యువతితో కలిసి ఉన్న ఫొటోలు, అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు, అశ్లీల వీడియోలు బయటకు రావడంతో కొంతమంది వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే పాక్ […]
Earthquake in Greece, 6.1 magnitude : యూరప్లోని గ్రీస్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గ్రీస్ సమీప దేశాల్లోని ఈజిప్టు, కైరో, ఇజ్రాయెల్ , లెబనాన్, టర్కీ , జోర్డాన్లలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 1:51 గంటలకు దాదాపు 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణనష్టం, సునామీ హెచ్చరికలు ఎలాంటివి చోటుచేసుకోలేదు. వివరాల ప్రకారం.. గ్రీకు ద్వీపంలోని […]
Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్లాండ్ విమానం […]
Operation Sindoor: భారత్ చేసిన దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు తెలిపారు పాక్ అధికారులు. ఈ విషయాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఆరుగురు సైనికులు, ఐదుగురు పాకిస్తాన్ ఎయిర్మెన్ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నారు. 121 మందికి గాయాలు అయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. సోమవారం పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆహ్మద్ షరీఫ్ చౌధరి మీడియా సమావేశం నిర్వహించి, భారత్ తో జరిగిన […]