Home / సినిమా వార్తలు
డీఎండీఏ పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్కాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ కొంతకాలం క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు.
రణబీర్ కపూర్ తాజా చిత్రం, యానిమల్ అతని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ప్రొడక్షన్ హౌస్ టి-సిరీస్ తాజా అప్డేట్ ప్రకారం యానిమల్ విడుదలైన ఐదు రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 481 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలో రూ.500 కోట్ల మార్కును దాటనుంది.
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ ఈరోజు లో శ్రీలంకలోపెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికోసం కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం శ్రీలంకకు వెళ్లారు. మరియు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 8:50 గంటలకు అనంతర కలుతారాలో పెళ్లి జరగనుంది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. పంజాగుట్ట పరిధిలోనివాసముంటున్న ఒక యువతి గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది.దీనికి సంబంధించి జగదీశ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
రణ్బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్రం గురించిన సందడి సోషల్ మీడియానే కాకుండా సినీ వర్గాల్లో కూడా వ్యాపించింది. గతంలో కబీర్ సింగ్కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 1న విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సీబీఎఫ్ సీ) ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ఇస్తూ ఐదు కట్స్ కూడా రికమెండ్ చేసింది.
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఈ వివాదం అంతా కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్’ విషయంలోనే మొదలయింది . దీని గురించి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం వల్ల హీరో సూర్య,
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . హృతిక్ గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా
టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్.. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మద్యమద్యలో ప్రధాన పాత్రలు పోషించి పలు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవల ఓటీటీ రం
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
ఐశ్వర్య మీనన్ .. తన అందంతో ఎంతో మంది యువకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. `స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఆమె అందులో అందంతోనే కాదు యాక్షన్తో కూడా అదరగొట్టింది. తన అందమైన వంపులతో దుమారం రేపింది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా అందాల ఫోటోలను