Home / బిజినెస్
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో రెండు రోజులుగా ధరలు మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 19, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో నిన్న ఒక్కసారిగా 400 పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. ఇక ఇదే క్రమంలో నేడు మాత్రం పసిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి కొంత ఊరట లభించింది.
పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ తగిలింది. ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగడం అందరికీ షాక్ కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 17, 2023 ) తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం..
భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు (జూన్ 15) కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,050 లు ఉండగా..
ఐపీఎల్ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం (జూన్ 14, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇక మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,450 గా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు.