Home / బ్రేకింగ్ న్యూస్
ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) చరిత్రలో తొలిసారిగా 27 మంది చివరి సంవత్సరం లా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్న్లో చేరేందుకు అవకాశం దక్కించుకున్నారు. వీరు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటున్న దాదాపు 230 మంది కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మాదిరే రాత్రి పూట కంటైనర్లలో బస చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం తెలిపారు.
నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే పై మరొక వ్యక్తిని బలవంతం చేశాడనే ఆరోపణల పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. ఖాట్మండు పోలీస్ స్టేషన్లో లామిచానేపై ఫిర్యాదు నమోదయింది
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు.
పూజ్య బాపూజీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడవగలిగే స్వాతంత్య్రమే నా ఆకాంక్ష అన్న మాటలు. అర్ధరాత్రి ఆర్డర్స్ కు పోలికెక్కడో తెలియటం లేదు అనేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోొ సాక్షాత్తు ప్రధాని, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, వేలాది మంది రైతాంగం,
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇండియన్ స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. స్విట్జర్లాండ్లోని జ్యురిచ్లో జరిగిన డైమండ్ ట్రోఫీ అథ్లెటిక్స్ లో విజేతగా నిలిచి డైమండ్ ట్రోఫీ గెలిచిలిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.
తెలుగు రాష్ట్రాల్లో అధికారం వారికి ఇష్టారాజ్యంగా మారింది. అసెంబ్లీ, ప్రజా వేదికలు వారికి సొంత నిలయాలుగా మారాయి. మాటలు తూలుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో శుక్రవారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్ల పై రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.