Home /Author M Rama Swamy
Preity Zinta in court : పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం చెలరేగింది. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టుకెక్కింది. జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ వేసింది. ఈ ముగ్గురు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్లోని పంజాబ్ జట్టు ఈ కంపెనీదే. ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించిన సర్వసభ్య […]
Blood tests with AI at Nilofar Hospital : అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులు రక్త చేస్తుంటారు. రక్త పరీక్షలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వయసు వారు భయపడుతుంటారు. కానీ, ఇప్పుడు భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ దవాఖానలో దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం […]
Minister Komatireddy hot comments : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి. అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని రెండు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ కలకలం రేపింది. కవిత లేఖ ఉత్తదే.. లేఖపై కవిత లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ […]
A series of gunfights in Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాల మీదకు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు […]
Kumaraswamy announced that 2,000 electric buses will be allocated to Hyderabad: కేంద్రమంత్రి కుమారస్వామి హైదరాబాద్కు గుడ్న్యూస్ చెప్పాడు. హైదరాబాద్ నగరానికి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కేంద్రమంత్రి గురువార ఒక ప్రకటన చేశారు. ఈ-డ్రైవ్ పథకం కింద బస్సులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ కింద 11వేల ఈ-బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 11వేల ఈ-బస్సులను ఐదు నగరాలకు కేటాయిస్తామన్నారు. బెంగళూరుకు […]
Rahul Gandhi visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీలో మాట్లాడారు. యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో విద్యాపరమైన సమస్యలపై రాహుల్ చర్చించారు. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి పలు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ డీయూఎస్యూ అధ్యక్షుడి కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి విద్యార్థులు హాజరై తమ సమస్యలను […]
CBI charges former Jammu and Kashmir Governor: జమ్మూకశ్మీర్లో ఓ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసుకు సంబంధించి గతంలో ఆయన ఇండ్లల్లో సీబీఐ సోదాలు జరిపింది. తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో పేర్కొంది. రూ.2,200 వేల కోట్ల అవినీతి.. కిష్త్వార్లో రూ.2,200 వేల కోట్ల విలువైన కిరు […]
High Court Notice to Jhansi Reddy: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితోపాటు ఆమె భర్త రాజేందర్రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరులో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీరెడ్డికి పాస్బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, […]
Waqf Act cannot be suspended- Central Govt. said to Supreme Court: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా, పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతోపాటు కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలు వినిపించారు. సీజేఐ బీఆర్ […]
UAE, Japan in support of India: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, భారత్ మీదకు ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్కు బృందాలు వెళ్లాయి. పాకిస్థాన్ దుశ్చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడ ఉన్న […]