Home /Author M Rama Swamy
3,038 Jobs in Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని పేర్కొన్నారు. వీటి భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలోని పాల్గొని ప్రకటించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]
Telangana Government Submitted Affidavit to the Supreme Court on Kancha Gachibowli 400 acres: కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల ల్యాండ్ తెలంగాణ సర్కారుదేనని, అది అటవీ భూమి కాదని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ ల్యాండ్ ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని పేర్కొంది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర సర్కారు బుల్డోజర్ల ద్వారా ఆ ల్యాండ్ను చదును చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జస్టిస్ […]
CSK Target is 167 against LSG in IPL 2025 30th Match: లఖ్నవూలో జరుగుతోన్న లఖ్నవూ, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్నవూ టాప్ బ్యాటర్లను కట్టడి చేశారు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెన్నై బౌలర్లు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ పంత్ (63) అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. దీంతో లఖ్నవూ నిర్ణీత […]
‘Bhu Bharati Act’ Launched by Telangana CM Revantha Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రారంభమైంది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోర్టల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో పోర్టల్ను అమలు చేయనున్నారు. నారాయణపేటలోని మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములుగులోని వెంకటాపూర్, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు […]
Netizen’s Fires on Hardik Pandya’s Ex Wife Natasha: నటాషా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉంటుంది. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె చేసిన తప్పు వల్లే పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ, విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. సెర్బియాకు చెందిన ఆమె నటాషా బాలీవుడ్లో సినిమాలు చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకంది. ఆ క్రమంలోనే క్రికెటర్ హార్డిక్ పాండ్యతో […]
Ms Dhoni Choose to Bowl first against Lucknow Super Giants in IPL 2025 30th Match: 2025 ఐపీఎల్ 18వ సీజన్లో గురు శిష్యుల పోరుకు సిద్ధమైంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై.. రిషభ్ పంత్ కెప్టెన్సీలోని లక్నోతో కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ విజయంతో జోరు మీద ఉన్న లక్నోను సోమవారం చెన్నై ఢీ కొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ధోనీ లక్నో జట్టును బ్యాటింగ్కు […]
6 People died in Ap and Telangana Road Accident’s: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఏపీ, తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంగా వచ్చిన స్కార్పియో ఆర్టీసీ బస్సు, పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో […]
Update on PM Kisan 20th Installment: దేశంలోని రైతన్నలకు పంట పెట్టుబడి కింద సాయం అందించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ప్రతి ఏటా రూ.6 వేలు సాయం చేస్తోంది. 3 విడుతలుగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడుతలుగా నిధులు విడుదల చేసింది. అయితే 20వ విడత నిధులపై చర్చ జరుగుతోంది. […]
Sri Lanka Gives shock to India: భారత్కు శ్రీలంక భారీ షాక్నిచ్చింది. ఇండియాకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరుదేశాలు మంచి సత్ససంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఇటీవల ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం చేసింది. అయితే శ్రీలంక ప్రభుత్వం భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ధోరణిని కొనసాగిస్తూ.. శ్రీలంక మరోసారి ఇండియాను ఆశ్చర్యపరిచింది. భారత్-శ్రీలంక రక్షణ సంబంధాలకు ఇటీవల ఎదురుదెబ్బ తగులగా, ఈ నేపథ్యంలో […]
China Halting Important Exports to United States: చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు ఎగుమతులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా చైనా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయ్యింది. విలువైన ఖనిజాలు, కీలమైన లోహాలు, అయస్కాంతాల ఎగుమతి చేయడం బీజింగ్ నిలిపివేసింది. దీంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీకండక్టర్లు కంపెలకు సమస్యలు ఎదురు కానున్నాయి. ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను చైనా రూపొందిస్తోంది. అప్పటి […]