Home /Author Guruvendhar Reddy
Sri Lankan President Anura Dissanayake to visit India: శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15న భారత పర్యటనకు రానున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడితో బాటు ఆ దేశ ఆరోగ్య మంత్రి నలిందా జయతిస్స, విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరత్, ఆర్థిక శాఖ ఉపమంత్రి అనిల్ జయంత ఫెర్నాండో తదితరులు పాల్గొననున్నారు. రెండేళ్ల క్రితం […]
BJP Leader Eatala Rajender Serious about Muthyalamma Temple issue: ప్రజల ధార్మిక విశ్వాసాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కాలగర్భంలోనికి పోక తప్పదని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి చేశారని, నేటికీ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతోందని మండిపడ్డారు. బుధవారం కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. వారిపై […]
Legislative Council Chairman Gutta Sukhender Reddy Commented on PA and PRO: ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య దూరం పెరిగి గడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వోలు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో శాసనసభ, మండలి సభ్యుల ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తా పాల్గొని పలు సూచనలు చేశారు. పీఏలు, పీఆర్వోల ధోరణితో తిప్పలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడానికి ప్రజలు ఫోన్ చేస్తే […]
Central Government Clarity on Social Media Harassment: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. సినిమాలు, రాజకీయాల మొదలు ప్రతిరంగంలోనూ ఒకరిని ఒకరు దూషించుకనేందుకు దీనినే వేదికగా చేసుకునే ధోరణి బాగా పెరిగింది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడం పరిపాటిగా మారుతోంది. మరోవైపు నానాటికీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద ఇప్పటి వరకు […]
Minister Nara Lokesh on 153 Govt Services on a Single Platform: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా 153 సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సమాచారమంతా ఒకేచోట ఉండేలా వెబ్సైట్ను తీర్చిదిద్దుతున్నారు. వాట్సాప్ గవర్నన్స్పై కాన్ఫరెన్స్లో కీలక చర్చ జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. 10 […]
AP high court power deals with adani suchi deal: అదానీతో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ ఒప్పందంపై మొదటి నుంచి వ్యతిరేకతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్లు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావులు వాదనలు […]
Gurukul Girl Students Fall ill at Jagtial: తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా సారంగపాడు కస్తూర్బాగాంధీ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు వెంటనే అస్వస్థతకు గురైన బాలికలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కొంతమంది బాలికలు అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. కస్తూర్బా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు […]
CM Chandrababu Holds Conference With District Collectors: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047, నేతన పాలసీలు, భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సచివాలయంలో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంక్షోభంతో అవకాశాలు ఉంటాయన్నారు. ఇలాంటి సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వెల్లడించారు. అనంతరం నాలుగున్నరేళ్లు […]
Rohit Sharma should sacrifice his position for India’s future: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. తర్వాత ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్తో రెండు రోజుల మ్యాచ్కు వచ్చాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మిడిలార్డర్లో వచ్చాడు. అలాగే ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లోనూ రోహిత్ శర్మ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు. కాగా, మూడో టెస్ట్ […]
Kejriwal Dismisses Talks Of AAP-Congress Alliance: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని చెప్పేసింది. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలలో కూటమితో కలిసి ఆప్ పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంపై ఆప్ […]