Home /Author Guruvendhar Reddy
Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ గల ఓ అంబాసిడర్ కారు ఆ రోజు ఉదయం 11 వేళ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. అందులోని ఐదుగురు ఉగ్రవాదులు అరగంట పాటు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై వారిని మట్టుబెట్టటం జరిగింది. […]
KTR Fires on CM revanth Over Lagacharla Farmer Incident: లగచర్ల విషయంలో రేవంత్రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి, రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నందినగర్లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ ఈగోకు పోవటంతో గిరిజన రైతుల ప్రాణాల మీదకొచ్చిందన్నారు. కుటుంబ సభ్యులకూ చెప్పరా..? సంగరెడ్డి జైల్లో ఉన్న హీర్యానాయక్కు గుండెపోటు వస్తే కుటుంబ […]
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం […]
Grandhi Srinivas Resign YSRCP Party: వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామా బాట పట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. తాజాగా, మరో షార్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. ఈ మేరకు ఆయన పార్టీని వీడినట్లు ప్రకటించాడు. వైసీపీ ప్రాథహిక […]
AP Government Reclaims Assigned Lands from Saraswati Power Industries: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్కు సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలంలోని వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంది . ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ప్రభుత్వం […]
EX Minister Avanthi Srinivas Resign to YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడడంతో పాటు ఆ పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు సైతం రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో పాటు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వ […]
Flight service from Rajamahendravaram Airport to Delhi: ఏపీ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేసింది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్ను ప్రారంభించింది. ఈ మేరకు ఇక్కడి నుంచి ఢిల్లీకి నేరుగా ప్రయాణించవచ్చు. కాగా, అంతకుముందు రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా, తొలుత రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్టుకు మొదటి ఇండిగో డైరెక్ట్గా విమానం […]
Australia Women beat India Women by 83 runs: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ భారత మహిళా టీం ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 299 రన్స్ లక్ష్యఛేదనలో భారత్ 215కే చేతులెత్తేసింది. దీంతో 3 వన్డేల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు గాను 298 పరుగులు చేసింది. ఇందులో అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీ, కెప్టెన్ తహ్లియా మెక్గ్రాత్ (56), ఆష్లే […]