Home /Author Guruvendhar Reddy
AP Registration Charges Hike: ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లోనూ పెరిగిన కొత్త ఛార్జీలు ఒకేసారి అమలులోకి రానున్నాయి. భూముల విలువ సుమారు 15 శాతం వరకు పెరగనున్నాయి. ఇప్పటికే కలెక్టర్ నేతృత్వంలో భూ విలువలు సవరణలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు జిల్లా కమిటీలు ఆమోదించిన తర్వాత ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నారు. ఈనెల 24 వరకు అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈనెల […]
Congress Govt Getting Ready To Arrest On KTR In Formula E Race Case: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగంపై ఊగిసలాటకు తెరపడడంతో పాటు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఇక, ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురిని విచారణకు పిలువనున్నారు. ఈ మేరకు ఈ ఫార్మాలా రేసులో నిధులు దుర్వినియోగంపై […]
BRS demand on Lagacharla farmers arrest issue in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని తప్పు పడుతున్న బీఆర్ఎస్ చర్చకు పట్టు పడుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు, టీషర్టుల్లో బేడీలు వేసుకొని వచ్చారు. కాగా, అలాగే పంచాయతీ రాజ్, ఆర్ఓఆర్ సవరణ […]
World Economic Forum reports Women Empowerment: ఈనాటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి సబ్జక్టులకే తమ ఆడపిల్లలను పరిమితం చేసే తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మాయిలకు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విద్యను అందించేందుకు ముందుకు రావటమూ సంతోషించాల్సిన విషయమే. ఈ సానుకూల పరిణామాలన్నీ మహిళా సాధికారతకు ఉదాహరణలుగా నిలుస్తుంటే.. నానాటికీ పెరిగిపోతున్న మహిళలపై పలు రూపాల్లో కొనసాగుతున్న […]
Jamili Election Bill To Be Tabled in Lok Sabha On Today: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా రూపొందించిన జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, మంగళవారం వాటిని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, బిల్లును తీసుకురావటం ఖాయమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా […]
TTD Tirumala will release Srivari Arjitha Seva Tickets tomorrow: శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు టీటీడీ ప్రకటన జారీ చేసింది. మార్చి నెలలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం […]
Gukesh to take on Carlsen at Norway Chess: చెస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్గా గెలిచిన గుకేశ్ వచ్చే ఏడాది మరో పోరుకు సిద్ధమవుతున్నాడు. నార్వేలో మే 26 నుంచి జూన్ 6 వరకు జరగబోయే చెస్ టోర్నమెంట్లో గుకేశ్.. దిగ్గజ క్రీడాకారుడు, అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడనున్నాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో వింబుల్డన్ ఆఫ్ చెస్’గా పేరున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్లేయర్లకు […]
Ex MP Anjan Kumar Yadav Demand for Minister position: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలు కాంగ్రెస్లో ఉంటూనే ఎంఐఎంకు ఓటేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైనారిటీ నేతలు మండిపడ్డారు. నాకు బెర్త్ ఇవ్వాల్సిందే.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ […]
India vs Australia 3rd Test Day 3: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్(1)ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(3), పంత్(9) కూడా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]