Home /Author Guruvendhar Reddy
CM Omar Abdullah Intresting Comments about Delhi Election Results 2025: ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ పార్టీ కూడా వెనుకంజలో కొనసాగుతోంది. ఈ INDIAరెండు పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఇండీ కూటమిపై విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే రామాయణం సీరియల్కు […]
Arvind Kejriwal in the lead in Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి భారీ ఆధిక్యంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తొలుత 43 స్థానాల్లో ఉన్న బీజేపీ.. 39 స్థానాలకు పడిపోయింది. కానీ ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యం నుంచి 30 స్థానాలకు పెరిగింది. మరోవైపు, వెనుకంజలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆధిక్యంలోకి వచ్చారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న […]
Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన […]
TGPSC Groups 1 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలనను కొనసాగిస్తోంది. వారం, పది రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. తగ్గిన పోటీ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు […]
Delhi Assembly Election Results: ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ కౌంటింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతం మంది తమ ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగగా.. గెలుపు కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎగ్జిట్ […]
Kejriwal says BJP trying to poach AAP candidates: ఢిల్లీలో మరికొన్ని గంటల్లో ఎన్నికలు ఫలితాల లెక్కింపు జరగనున్న వేళ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో హస్తినలో హైడ్రామా నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీచేసిన 16 మంది అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందంటూ కేజ్రీవాల్ గురువారం ఆరోపించారు. కాగా, దీనిపై స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించగా, శుక్రవారం ఏసీబీ బృందం […]
Horoscope Today in Telugu February 08: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – మధ్యవర్తిత్వం వహించి ఒకానొక కార్యక్రమాన్ని సానుకూల పరుస్తారు. ఆర్థిక లావాదేవీలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్లొంటారు. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృషభం – ఉపకరించే విషయాలను సకాలంలో తెలుసుకొని లాభపడతారు. ఆర్థిక పరిస్థితి […]
Vijayasai Reddy Counter To YS Jagan:: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డితో కలిసి ఇప్పటివరకు నలుగురు పార్టీని వీడారన్నారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని చెప్పాడు. మనమే ప్రలోభాలకు ఆశపడి లేదా భయాందోళన చెంది […]
Sobhita Dhulipala Special poster about Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకొచ్చింది. తాజాగా, సినిమా విడుదలైన సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక పోస్ట్ చేశారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అని సరదాగా రాసుకొచ్చిన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ […]
RBI Monetary Policy Meeting Decisions: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రెపోరేటును 2 5 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లు 6.50శాతం వద్దే గరిష్టంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. సుమారు ఐదేళ్ల తర్వాత రెపోరేటు 6.25 శాతానికి తగ్గడం […]