Home /Author Guruvendhar Reddy
14 dead, a dozen critical after consuming spurious liquor in Amritsar: పంజాబ్లోని అమృత్సర్లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం తాగిన బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా.. కీలక నిందితుడు ప్రభ్జిత్ పరారీలో ఉన్నారు. మజిత ప్రాంతంలో కల్తీ […]
Massive Road Accident at Palnadu District Andhra Pradesh: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ ట్రక్కులో ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుత్రికి తరలించారు. […]
Rain Alert to Telangana State: తెలంగాణలో ఇవాళ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సిద్దిపేట, యాదాద్రి, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో లు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇంటి బయటకు రావొద్దని […]
IndiGo, Air India Cancel Flights from Today Onwards: దేశంలోని ఆరు ప్రాంతాలకు ఇవాళ ఇండిగో, ఎయిరిండియా రాకపోకలు బంద్ కానున్నాయి. జమ్ముతో పాటు అమృత్సర్, చండీఘర్, లైహ్, శ్రీనగర్, రాజ్కోట్ నుంచి విమాన రాకపోకలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు నేటి నుంచి మే 17 అర్ధరాత్రి వరకు విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ఆ ప్రాంతాలకు తాత్కాలికంగా విమానాల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ట్వీట్ […]
100 Killed Al-Qaeda-linked group in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలో ముష్కరులు నరమేధం చేశారు. 100 మంది ప్రజలను కాల్చిచంపారు. ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో జిహాది గ్రూప్ దాడులకు పాల్పడింది. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నారు. అంతేకాకుండా డజిబో పట్టణంతో పాటు పలు స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు […]
2 Indian Students died in New York Road Accident: అమెరికాలోని న్యూయార్క్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇద్దరి మరణ వార్తతో తోటి విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, న్యూయార్క్లోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రగాఢ […]
IPL 2025 Announced Re Schedule: భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ మధ్యలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2025కు సంబంధించి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 17 నుంచి పున:ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగనుంది. […]
Giant King Cobra Watching TV: వరల్డ్ వైడ్గా పాములు అనేక జాతులు ఉంటాయి. పాముల్లో సుమారుగా 2వేలకు పైగా జాతులు ఉన్నట్లు పాములను అధ్యయనం చేసే కొంతమంది ప్రముఖులు చెబుతుంటారు. ఇందులో విషపూరితమైనవితో పాటు విషం లేని పాములు కూడా ఉంటాయి. ఎక్కువగా విషం ఉండేవి మాత్రమే కింగ్ కోబ్రాలే. ప్రపంచంలోనే అత్యంత విషం ఉన్న సర్పాలుగా వీటికి ప్రత్యేకత ఉంది. ఇలాంటి కింగ్ కోబ్రాలను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. అయితే కొంతమంది ఏకంగా […]
Foreign Secretary Vikram Misri Trolled After Operation Sindoor Press Briefings: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ మొదలైంది. కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపించింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తొలిసారి ఆయనే వివరించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కల్నల్ సోఫియా ఖురేషి, […]
CM Revanth Reddy key statements on Telangana Development and Employment: ఐటీలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. రాజీవ్ యువవికాసం ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. […]