Home / తెలంగాణ
Lashkar Bonalu 2023: ప్రతి ఏడాది ఆషాడమాసంలో బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆషాడమాసం జూన్ 24న మొదలై జులై 16 వరకు ఉండనుంది. ఈ మాసంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అలానే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా.. పోలీసులు నిఘా నీడలో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గస్తీ కాస్తున్నారు. ఈ పర్యటన నిమిత్తం దాదాపు 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలో ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య పరోక్షంగా స్పందించారు. గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య కార్యకర్తలకి విజ్ఞప్తి చేశారు. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అంటున్నారు కదా.? నేను ఛాలెంజ్ చేస్తున్నా .. కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రాజయ్య అన్నారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ స్కూల్ లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
Falaknuma Express: ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. కాగా తాజాగా ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటించనున్న సందర్భంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బంధీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం, జూలై 7) మధ్యాహ్నం 2 గంటలకు
గురుకులాల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గురువారం టీఎస్పీఎస్సి కార్యాలయాన్నిముట్టడించారు. టీఎస్పీఎస్సి కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అభ్యర్ధుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు