Home / తెలంగాణ
Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీనగర్లో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుదీర్ బాబు తెలిపారు. ఆరు మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 7 గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 వందల 71 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనన పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికేట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ముఠాలో ఉన్న కొందరికి […]
Mahabubnagar: మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన అందాల భామలు ఇవాళ పిల్లలమర్రిలో సందడి చేశారు. దాదాపు 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పిల్లలమర్రిలో అందాల భామలు కనువిందు చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులలో ఓ బృందం ఇవాళ పిల్లలమర్రికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకున్నారు. తెలంగాణ పండుగుల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య అందాల భామలకు ఘనస్వాగతం […]
Telangana: విదేశాలకు వెళ్లాలంటే ఏం కావాలి అంటే.. ఠక్కున పాస్ పోర్ట్, వీసా కావాలి అని చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకు సాధారణ పాస్ పోర్ట్ జారీ చేస్తున్న పాస్ పోర్ట్ కార్యాలయాలు ఇక నుంచి అధునాతన, చిప్ ఆధారిత పాస్ పోర్ట్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో ‘ఈ చిప్ ఆధారిత పాస్ పోర్ట్’ జారీ చేసేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. కాగా విదేశాంగ మంత్రిత్వశాఖ […]
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బస్సు డ్రైవర్ను బయటకు తీశారు. డ్రైవర్తో పాటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం […]
CM Revanth Reddy Commnets in Review of Electricity Department: ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని, భవిష్యత్లో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారనుందని సీఎం తెలిపారు. ఈ మేరకు విద్యుత్ టవర్లు, లైన్లు స్తంభాలు కనిపించకూడదని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా పూర్తిగా అండర్ గ్రౌండ్లోనే […]
Award: హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్ లో జరుగుతున్న పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులకు విలువైన పురస్కారం దక్కింది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖకు అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీచేశారు. కాగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా […]
Konda Surekha: తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇతర మంత్రుల్లా తాను డబ్బులు తీసుకుని పనిచేయనన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం రేగింది. ఆవిడ అన్న మాటలు కాంగ్రెస్ నాయకుల గురించికాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆమె మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఈ రకమైన […]
Rains in Telugu States two days for orange alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతుండడంతో ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావం ఉండనుంది. అంతేకాకుండా బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ […]
Konda Surekha: మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర మంత్రుల లాగా ఫైల్ క్లియర్ చేసేందుకు తాను డబ్బులు తీసుకోనని అన్నారు. తన దగ్గరికి ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎవరు వచ్చినా.. ఏమీ ఆశించనన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద ఫార్మా వారు పనుల కోసం తన వద్దకు […]
Rangareddy: రెస్టారెంట్లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులోని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్కు గుజ్జా కృష్ణరెడ్డి అనే వ్యక్తి మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినడం మొదలుపెట్టారు. బిర్యానీలో బల్లి కనిపించడంతో కృష్ణరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం రెస్టారెంట్ యజమాని నిలదీయగా.. మంచిగా ఫ్రై అయింది తిను అని […]