Home / తెలంగాణ
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల దర్యాప్తు పై విధించిన స్టే ఎత్తివేసింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది.
నగరంలోని మీర్ పేట్ లో మరో దారుణం చోటుచేసుకొనింది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.
త్వరలో మంత్రి కేటిఆర్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుండి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన నాలుగు లైన్ల ఫ్లైఓవర్ ను ఆయన చేతులమీదుగా ప్రారంభించనున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది.
కౌటాల పోలీసు స్టేషన్ లో విషాదం చోటుచేసుకొనింది. ఓ కానిస్టేబుల్ గన్ పొరపాటున పేలింది. చికిత్స పొందుతూ ఆ కానిస్టేబుల్ మృతిచెందాడు.
తెలంగాణ హైకోర్టులో ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మీకి భారీ ఊరట లభించింది. ఓబులాపురం గనుల కేసులో ఆమెపై నమోదైన అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో (2004-2009) ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
తెలంగాణలో వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్ల ఖర్చు పెట్టి అయినా సరే టీఆర్ఎస్, బీజేపీని ఓడించి అధికారంలోకి వద్దామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మద్యం మత్తులో తండ్రి విచక్షణారహితంగా కొట్టడంతో కుమారుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నేరేడ్మెట్లో జరిగింది చోటుచేసుకుంది.
ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో భారత్ జోడోయాత్ర ముగింపు సందర్బంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి రైతు వ్యతిరేక చట్టాలు బిల్లులు ప్రవేశపెట్టినా టిఆర్ఎస్ మద్దతు ఇస్తోందన్నారు.