Home / Telangana
CM Revanth Reddy : రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవం బండారు దత్తాత్రేయకు ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణలో పాల్గొని సీఎం మాట్లాడారు. దత్తాత్రేయ ప్రజల మనిషి అని కొనియాడారు. ఆయన ఏ పదవి చేపట్టినా సరైన న్యాయం చేశారని వ్యాఖ్యానించారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఆయనది సుదీర్ఘ ప్రయాణమన్నారు. దత్తన్న జీవితంలో ఎన్నో పదవులు చేపట్టినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. దత్తాత్రేయతో […]
CM Chandrababu Naidu participated in the book launch of Dattatreya’s autobiography ‘Prajale Naa Atma Katha’ : జెంటిల్మెన్కు ప్రతిరూపం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారని చెప్పారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనయాడారు. ఎన్నో […]
Telangana Cabinet New Ministers takes Oath: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా హైదరాబాద్లోని రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
Medigadda Barrage: ఆనందంగా బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చిన వారి ఇంట విషాదం అలముకుంది. సరదాగా ఈతకు వెళ్దామని గోదావరిలోకి వెళ్లిన ఆరుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి […]
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నైరుతి రుతుపవనాలు ప్రవేశించి 10 రోజులు దాటినా వర్షాలు మాత్రం కురవడం లేదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాల కారణంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అలాగే ఇక వర్షకాలం ప్రారంభమైందని అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారు […]
CM Revanth Reddy Phone Call to new three ministers: రాష్ట్రంలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. ఎంతోమంది ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. మంత్రి పదవులు దక్కే ముగ్గురి పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు మంత్రులుగా ప్రమాణం చేయనున్న ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లకు స్వయంగా ఫోన్ చేసి […]
Expansion: నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. సీఎం రేవంత్ మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు. కాగా కేబినెట్ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారికి స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. కొత్తగా మంత్రులుగా ఎంపికైన నేతల జాబితాను కాసేపట్లో రాజ్ భవన్ కు పంపించనున్నారు. కాగా రాజ్ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు […]
Hyderabad: చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయాసం, ఉబ్బసం ఉన్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు, రేపు పంపిణీ చేయనున్నారు. అందుకోసం ఆర్ అండ్ బీ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఇక రెవెన్యూ డిపార్ట్ మెంట్ రోగుల సహాయార్ధం హెల్ప్ కౌంటర్ […]
Agriculture Minister Tummala Nageswara Rao : కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధంలేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకొని ఉందన్నారు. ఈటల అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటల అనాలోచితంగా […]
Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మూహుర్తం ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపై గుసగుసలు వినిపించినా.. చివరికి రేపు మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు సాయంత్రంలోపు రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎంపికైన ఎమ్మెల్యేలకు సాయంత్రానికి సమాచారం పంపిస్తారని టాక్. అయితే రేవంత్ టీమ్ […]