Home / Revanth Reddy
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని కోరారని తెలుస్తుంది.
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పయనిస్తున్నాయి. నిరుద్యోగుల అంశం వేదికగా వైఎస్సార్టీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చొరవ తీసుకున్నారు.
KTR: టీఎస్ పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ నేతలు తెలిపారు.
D Srinivas: సీనియర్ రాజకీయ నేత.. డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ విచారణకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth reddy: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతోంది. ఈ వివాదంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లీకేజీ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్పై మరోసారి విమర్శలు సంధించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం మరిచిందని అన్నారు
ప్రమాద సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.