Home / PM Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేరళలోని ఆదిశంకరాచార్యుల జన్మస్థలాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఎర్నాకులం జిల్లాలోని కాలడి గ్రామంలోని ఆది శంకర జన్మ భూమిని సందర్శించిన చిత్రాలను ప్రధాని అర్థరాత్రి ట్వి ట్టర్ లో పంచుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించి, భారత నావికాదళం కోసం కొత్త నౌకాదళజెండాను ఆవిష్కరించారు. 20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను ఛత్రపతి శివాజీకి అంకితం చేసిన ప్రధాని,
దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రధాని మోడీ తెలిపారు. త్రివర్ణ ప్రతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నామని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్ వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్హామ్లో మెడల్స్ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కాగా కొత్త పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని ఆవిష్కరించారు. నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.