Home / PM Narendra Modi
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు
అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'ఓకల్ ఫర్ లోకల్' పేరుతో తలపెట్టిన ప్రధానమంత్రి విధానాన్ని పాటించారు
ఏపీ,తెలంగాణా సమస్యలపై చేతులెతేసిన మోడీ.. జగన్ అలుపెరగని పోరాటం
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు.
పీఎం కేర్స్ ఫండ్ కు కొత్తగా మరికొందరు ప్రముఖులను ట్రస్టీలుగా నియమించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా శనివారం ఎనిమిది ఆఫ్రికన్ చిరుతలను నమీబియా నుండి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. దేశంలోని వన్యప్రాణులు మరియు ఆవాసాలను పునరుజ్జీవింపజేసేందుకు మరియు వైవిధ్యపరిచే తన ప్రయత్నాలలో భాగంగా మరియు మూడు మగ చిరుతలను పార్క్లోకి విడుదల చేసారు.
నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడిచిపెట్టారు. ఈ ఉదయం నమీబియా నుండి తీసుకొచ్చిన 8 చిరుతలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్కు తీసుకువెళ్లాయి.
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశంలో కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ పొరుగు దేశం చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ నుండి దూరాన్ని కొనసాగించారు.