Home / national
National Herald case : సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తాజాగా ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన చట్ట […]
Supreme Court : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం పిటిషనర్ మందలించింది. పిటిషనర్ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దేశంపై బాధ్యత లేదా అంటూ ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలి.. ఇది […]
Center extends deadline for Pakistanis : జమ్ముకాశ్మీర్లోని పహల్గాం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య సత్ససంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాతీయులు భారత్ను వీడి వెళ్లేందుకు గడువు విధించింది. అయితే భారత్ జారీ చేసిన ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్లు తెలుస్తోంది. ఉత్తర్వులు సవరణ.. పాకిస్థాన్ జాతీయులు భారత్ నుంచి […]
Increased price of Amul milk : మన మైండ్ రిలీప్ ఉండాలంటే రోజు టీ తాగాల్సిందే. ఇప్పుడు టీ తాగుదామంటే పాలు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజురోజుకూ పాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్య జనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. మదర్ డెయిరీ కంపెనీ పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అదే బాటలో మరికొన్ని కంపెనీలు పాల ధరలు పెంచేశాయి. తాజాగా అమూల్ డెయిరీ పాల ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన పాల […]
Prime Minister Narendra Modi : భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. జమ్ము కాశ్మీర్లోని పహల్గాం దాడి అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నివాసంలో కీలక సమావేశం.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. గంటన్నరపాటు సాగిన భేటీలో […]
Bihar government announces Rs.10 lakh compensation to Vaibhav Suryavanshi : ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. బిహార్కు చెందిన వైభవ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సోమవారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చిచ్చరపిడుగు 35 బంతుల్లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ వైభవ్కే దక్కింది. దేశవ్యాప్తంగా వైభవ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. […]
Vaibhav Suryavanshi : ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. సోమవారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అందరినీ ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. 14 ఏళ్ల కుర్రాడు సెంచరీ చేసిన ఐపీఎల్ ప్లేయర్గా రికార్డుకెక్కాడు. బీహార్కు చెందిన ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ వేలంలో 1.1 కోట్లకు దక్కించుకోగా, ఇప్పడు చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీని క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు అతడి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. ఈ కుర్రాడు 2011లో జన్మించాడు. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ 47 మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ మరోసారి అదరగొట్టాడు. 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతడితోపాటు బట్లర్ (50), […]
IPL 2025 : ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్ జట్టు పరువు కోసం ఆడనుంది. వరుస ఓటములతో 9వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ సోమవారం గుజరాత్ టైటాన్స్ను తలపడనున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. జోరు మీదున్న గుజరాత్.. వరుస విజయాలతో గుజరాత్ జోరు మీద ఉన్నది. పరాగ్ సేను ఓడిస్తే ప్లే ఆఫ్స్కు మరింత చేరువ కానుంది. మ్యాచ్తో గుజరాత్ ఆల్రౌండర్ కరీమ్ జనత్ అరంగేట్రం చేస్తున్నాడు. […]
Jammu and Kashmir CM Omar Abdullah : పహల్గాంలో అతిథులను కాపాడుకోవటంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు. 26 మంది ప్రాణాలను అడ్డంపెట్టుకొని తాను రాష్ట్రానికి సంబంధించిన హోదాను డిమాండ్ చేయబోనని స్పష్టం చేశారు. జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు డిమాండ్ సరికాదని, మరో రోజు డిమాండ్ను లేవనెత్తుతానని చెప్పారు. అసెంబ్లీ అత్యవసర సమావేశం.. ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ […]