Home / Mumbai Indians
ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన 63వ లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్స్ కి చేరువవుతున్న తరుణంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. దీంతో సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన
ఐపీఎల్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించి ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
MI vs RCB: ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే స్డేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ వరుసగా విఫలం అవుతున్నాడు.
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్తో, ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ ని చిత్తు చేసన ముంబై సూపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్నిముంబై జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆల్ రౌండ్ షో తో గుజరాత్ టైటాన్స్ ముంబైని చిత్తుచేసి 55 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్ ఆల్ రౌండ్ షో తో హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ముంబై ఇచ్చిన 193 పరుగుల టార్గెట్ ని ఛేధించడంలో సన్ రైజర్స్ తడబడ్డారు. 178 పరుగులకే హైదరాబాద్ జట్టు ఆలౌట్ కావడంతో ముంబై జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.