Home / India
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
Shashi Tharoor and Delegation went to Foreign: ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఉగ్రవాదంపై తమ సందేశాన్ని ప్రపంచానికి తెలపడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు శశిథరూర్ బృందం సిద్ధమైంది. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, […]
Pakistan Means Terrorism said by Jaishankar: పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదమని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని, ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలపాల్లో నిమగ్నమై ఉందన్నారు. తమ గడ్డపై జరుగుతున్న ఉగ్రవాద కార్యకలపాల గురించి పాకిస్తాన్ కు తెలియదనే విషయాన్ని జైశంకర్ తీవ్రంగా […]
Balochistan bus attack: తలా తోకా లేని నిందలు వేయడంలో పాకిస్తాన్ దిట్ట. అసలు పాకిస్తాన్ ను ఆ దేశాధినేతలు తలకాయపెట్టి నడిపిస్తున్నారా లేదా అన్నదే సందేహం. తాజాగా పాకిస్తాన్ లో ఓ పాఠశాల బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. తోచిందే తడవుగా పిల్లల బస్సుపై భారత్ ఆత్మాహుతి దాడి చేసిందని గగ్గోలు పెడుతోంది. దీంతో భారత్ తీవ్రంగా ఖండించింది. చేతగానితనాన్ని పక్కవారిపై వేయడం పాక్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఆరోపణలు […]
Covid-19 Cases Increasing in India: భారత్లో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాలకు పరిమితమైన ఈ కేసులు.. భారత్లో పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. తొలుత సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో వైద్యులు పరీక్షించగా.. ఎల్ఎఫ్ 7, ఎన్బీ.1.8 వేరియంట్లు కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే, ఈ వేరియంట్లు జేఎన్.1 నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ జేఎన్.1 అనేది […]
భారత్ ధర్మశాల కాదు శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేం వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు శరణార్థులు తక్షణం భారత్ను వీడాలని ఆదేశం India not a Dharamshala Supreme Court Rejects Sri Lankan’s Plea: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంకకు చెందిన వ్యక్తి […]
Bangladesh Ready to discuss with India about Trade Issue : భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్ కు బుద్దివచ్చినట్టు కనిపిస్తోంది. చెప్పుడు మాటలు నమ్మి ఇండియాతో వివాదానికి దిగింది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలతో కాళ్లబేరానికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నప్పుడు భారత్ తో సంబంధాలు మంచిగానే కొనసాగాయి. కానీ బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా హసీనా ప్రభుత్వం కూలిపోయింది. […]
Pakistan: భారత్- పాక్ ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారత్ ప్రపంచ దేశాల ముందు నిజాలను బయటపెట్టింది. అయితే తమ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా 20 వేల కోట్ల పాకిస్తాన్ రూపాయల ఆర్థిక సాయం చేయాలని దాయాది దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ను కోరింది. కానీ పాకిస్తాన్ కోరిన ఆర్థిక సాయాన్ని ఆ దేశానికి ఇవ్వొద్దని భారత్ గట్టిగా అడ్డుకొంది. ఆ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే […]
Operation Sindoor: పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమంటే పాకిస్తాన్ పనులను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ నష్టపోయేది నక్కే అన్న చందంగా. భారత్ చేస్తున్న చర్యలకు పోలికగా పాకిస్తాన్ అలానే చేస్తోంది. ఇప్పటికే ఇలాంటి పనులు చేసి ప్రపంచం ముందు నవ్వులపాలైనా ఆ దేశానికి ఇంకా బుద్ధి రావడంలేదు. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు నిర్ధారించుకున్న భారత్.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు […]
Indian Army Big Announcement About India-Pakistan Cease-Fire: భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వివరణ ఇచ్చింది. భారత్, పాక్ డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. అంతేకాకుండా కాల్పల విరమణ అవగాహనకు ముగింపు తేది లేదని స్పష్టం చేసింది. అంతకు ముందు మే 12న ఇరు దేశాల డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొంది. కాగా, నేటి సీజ్ఫైర్ ముగుస్తుందని వస్తున్న వార్తలను భారత […]