Home / India
2 Indian Students died in New York Road Accident: అమెరికాలోని న్యూయార్క్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇద్దరి మరణ వార్తతో తోటి విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, న్యూయార్క్లోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రగాఢ […]
Indian Airspace Key Announcement, 32 airports to reopen: విమాన ప్రయాణికులు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు మూసివేయాలని భావించినా.. కాల్పుల విరమణ కారణంగా మళ్లీ తెరిచారు. ఈ మేరకు పౌరవిమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. […]
Virat Kohli Announced Retirement to Test Career: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా తరఫున టెస్టులకు విరాట్ కోహ్లీ.. 14 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్లు ఆడగా.. 9,230 పరుగులు చేశాడు. కాగా, ఇప్పటికే టీ20లకు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ […]
England Former Cricketer Michael Vaughan about Virat Kohli Test Captaincy: భారత స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటన ఉంది. ఈ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. కాగా, మరో స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ […]
Baloch Army Support India: భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో భారత్ కు చేదోడుగా నిలుస్తామని ప్రకటించింది. భారత్ ఆర్మీగా పనిచేసి.. పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెడతామని ప్రకటించింది. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కోరింది. పాకిస్తాన్ పై దాడి కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్పై భారత్ […]
India won the Women Tri- Series in IND Vs SL: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఇవాళ భారత్- శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా విమెన్స్ టీమ్ శ్రీలంకపై 97 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత జట్టు అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో […]
PM Modi said POK Belongs to India during Operation Sindoor: దేశ త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ మధ్య దాడుల అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అనంతరం భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు గాను ప్రధాని మోదీ నివాససంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. భేటీలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా […]
Indian Solder Killed in Jammu Kashmir: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా భారత్ పైకి పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు […]
Pakistan Accepted that Pak army is behind on Pulwama Attack in 2019: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. జమ్మూ పర్యాటనకు వచ్చిన 26 మంది అమాయకులను జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు […]
Defence Minister Rajnath Singh Key Statements on Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత్ శక్తి ఏంటో మరోసారి నిరూపించామని తెలిపారు. ఇందులో పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదని, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. లోపలికి చొచ్చుకొని వెళ్లి అనేక దాడులు […]