Home / India
Corona Virus Cases Increased in India: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక, భారత్లో కోవిడ్ 19 చాపకింద నీరులా విస్తరిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ 19 కేసుల సంఖ్య 3వేలకు చేరుకున్నాయి. మొత్తం 3,395 యాక్టివ్ కేసులు ఉండగా.. అత్యధికంగా కేరళలోనే1,336 కేసులు ఉండడం విశేషం. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 84 కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 681 కేసులు […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేడి టర్కీకి బాగానే తగులుతోంది. దాయాది పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తోంది. భారత్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఇండిగో చేసుకున్న లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల […]
US President Donald Trump Another React for India and Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా తామే ఆపగలిగామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకొంటున్నారు. భారత్, పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ నోట మరోసారి అదే మాట వినిపించింది. రెండు దేశాల మధ్య ఘర్షణ ఆపగలిగామని ట్రంప్ అన్నారు. మేం ఆపకపోయి ఉంటే అణుయుద్ధంగా మారి ఉండేదని వెల్లడించారు. ఇరు దేశాలు దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. అలాంటి […]
Students: అమెరికాలో చదువుకోవాలని, మంచి ఉద్యోగం సాధించాలని ఎన్నో కలలతో అగ్రదేశంలో అడుగుపెట్టిన భారతీయులకు నిరాశ ఎదురైంది. ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1100 మంది భారతీయులను అమెరికా నుంచి తిరిగి పంపడం, దేశ బహిష్కరణ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చెపట్టిన తర్వాత జనవరి నుంచి ఇప్పటివరకు 1080 మంది భారతీయులను బహిష్కరించారని చెప్పారు. […]
Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా దేశంలో కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థతి అదుపులోనే ఉందని.. దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. […]
Operation Sindoor: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రికత్తలు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. దాడికి బదులు భారత్ పాకిస్తాన్ తో పలు వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. అలాగే దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. […]
Gulveer Singh got Gold Medal in Asian Athletics Championship 2025: దక్షిణ కొరియా వేదికగా ఇవాళ ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల 10 కి.మీ. పరుగులో గుల్వీర్ సింగ్ పసిడి పతకాన్ని పట్టేశాడు. 26 ఏళ్ల గుల్వీర్ సింగ్ 10 కి.మీ. పరుగును కేవలం 28 నిమిషాల 38.63 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని వేశాడు. అలాగే ఆసియా ఛాంపియన్ షిప్ […]
Pakistan PM Shehbaz Sharif ready to discuss with India: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరుకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పనిచేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పాక్ చేసిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ లోని ఉగ్రవాద, […]
NIA arrested CRPF Jawan Arrested for Spying for Pakistan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. కాగా దేశ భద్రత విషయాలను పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు రహస్య సమాచారన్ని అందించిన కేసులో సీఆర్పీఎఫ్ జవాన్ మోటి రామ్ జాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ పలు కీలక విషయాలను వెల్లడించింది. 2023 నుంచి మోటి రామ్, […]